మరణం లేని మహానేత అంబేడ్కర్: సీఎం జగన్
విజయవాడ: సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ…
విజయవాడ: సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ…
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో నిందితుల పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదని జస్టిస్ బివి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం…
న్యూఢిల్లీ : గాజాలోని పాలస్తీనా యూనివర్శిటీ ప్రధాన భవనంపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) దాడి చేపట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శుక్రవారం…
న్యూఢిల్లీ : యుజిసి నెట్ (డిసెంబర్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. యుజిసి నెట్ 2023 రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://ugcnet.nta.ac.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్,…
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. టెలిగ్రాఫ్ లైన్లోని హౌస్ నెంబర్ 9బి బంగ్లాను శుక్రవారం ఉదయం పదిగంటల…
న్యూఢిల్లీ : దేశానికి ప్రస్తుతం అమృత్కాల్ కంటే, ‘శిక్షా కాల్ ‘ (విద్య) అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. మోడీ హయాంలో దేశంలో విద్యారంగం…
ప్రజాశక్తి-ఇంటర్నెట్ : లెనిన్ శత వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…
ఆర్థిక కమిషన్ వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు న్యూఢిల్లీ : 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించారని…