మట్టి నుంచి మహాద్భుతంగా …
మట్టి మనకు అన్నీ ఇస్తుంది. కడుపు నింపుతుంది. బతకటానికి జాగాను ఇస్తుంది. బతుకు దెరువుకు తోవ చూపిస్తుంది. అదే మట్టితో ఎందరో కుమ్మరి వృత్తిదారులు మట్టి పాత్రలను…
కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ తన వద్ద డబ్బుల్లేవు కనుక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడంలేదని మీడియాతో చెప్పడం దేశ ప్రజలను ఆశ్చర్య చకితుల్ని…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడమనేది భారతదేశంలో ప్రజాస్వామ్యం నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోవడంలో కీలకమైన మలుపు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ…
క్యాంపెన్ ప్రారంభించిన కేజ్రీవాల్ సతీమణి వాట్సాప్ నెంబర్ కు విషెస్ పంపాలని సునీత విజ్ఞప్తి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ‘కేజ్రీవాల్…
న్యూఢిల్లీ : ‘నారీ న్యాయ్’లో భాగంగా మహిళలకు ఐదు హామీలను కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే .. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు…
సిద్దు జొన్నలగొడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డిజె టిల్లు’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. మళ్లీ రెండేళ్ల…
గువహటి : సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు ) చట్టం -1958 (ఎఎఫ్ఎస్పిఎ)ని ఆరునెలలు పొడిగించినట్లు అస్సాం ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ‘డిస్ట్రర్బ్డ్ ఏరియాస్ ‘ కింద…
అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ … దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ…
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బిజెపి రాజకీయ ఆయుధంగా పనిచేస్తోందని ఆప్ సీనియర్ నేత అతిషి వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె…