లీడ్ ఆర్టికల్

  • Home
  • వైద్య సిబ్బందిలా వచ్చి ముగ్గురు పాలస్తీనియన్ల కాల్చివేత

లీడ్ ఆర్టికల్

వైద్య సిబ్బందిలా వచ్చి ముగ్గురు పాలస్తీనియన్ల కాల్చివేత

Jan 31,2024 | 10:43

అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ అంటూ ఇజ్రాయిల్‌ ప్రకటన గాజా : ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని జెనిన్‌ నగరంలో ఒక ఆస్పత్రిలోకి వైద్య సిబ్బందిలా వచ్చిన ఇజ్రాయిల్‌ సైనికులు…

రాష్ట్రంలో ఊరూరా గూండా రాజ్ : చంద్రబాబు  

Jan 31,2024 | 10:34

వ్యవస్ధలు లేవు, ప్రభుత్వం లేదు. మార్టూరు, క్రోసూరు ఘటనలు రౌడీ రాజ్యానికి నిదర్శనం పోలీసు శాఖను చట్టబద్ధంగా నడపలేని డీజీపీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి ప్రజాశక్తి-అమరావతి :…

‘ప్రేమ’ చికిత్సకు పద్మ శ్రీ

Jan 31,2024 | 10:23

పాటలు పాడడం ఆమెకిష్టం. గొప్ప గాయని కావాలని కలలు కన్నది. స్టేజ్‌ షోలు ఇచ్చింది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇదే ప్రస్థానం కొనసాగితే ఆమె ఓ నేపథ్య…

కేంద్ర ఏజెన్సీల దాడి ఆపాలి : అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌

Jan 31,2024 | 10:05

సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు మంగళవారం అఖిలపక్ష సమావేశం…

కేరళలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంపు

Jan 31,2024 | 09:08

పదేళ్లు సర్వీసున్నవారికి రూ.వెయ్యి, మిగిలిన అందరికీ రూ.500 చొప్పున పెంపుదల డిసెంబర్‌ 2023 నుంచే అమల్లోకి 60 వేల మంది సిబ్బందికి లబ్ది తిరువనంతపురం : కేరళలో…

ప్రయివేటు టెల్కోల వసూళ్ల ఎత్తుగడ..!

Jan 31,2024 | 08:57

2జి, 3జి సేవల నిలిపివేతకు ప్రతిపాదనలు ట్రాయ్ తో సంప్రదింపులు 4జి, 5జితో రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బగొట్టే కుట్ర 25 కోట్ల పైగా మందిపై…

ఇంధన రంగంలోరూ.22,302 కోట్ల పెట్టుబడులు- పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపిబి ఆమోదం

Jan 31,2024 | 08:54

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపిబి) ఆమోదం తెలిపింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…

మోడీని గద్దె దించడమే లక్ష్యం : ఏచూరి

Jan 31,2024 | 08:51

హద్దుల్లేని ఇడి దుర్వినియోగం : సిపిఐ(ఎం) కేంద్రకమిటీ సమావేశం అనంతరం మీడియాతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ…