లీడ్ ఆర్టికల్

  • Home
  • రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల రాస్తారోకో

లీడ్ ఆర్టికల్

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల రాస్తారోకో

Dec 22,2023 | 17:15

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11రోజుకు చేరింది. వారి డిమాండ్లను తీర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమైందని ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో…

జేవియర్‌ మిలైకి వ్యతిరేకంగా అర్జెంటీనాలో వెల్లువెత్తిన నిరసన

Dec 22,2023 | 16:39

బ్యూనస్‌ ఎయిర్స్‌ :    ప్రజా వ్యయాన్ని తగ్గిస్తాన్న వాగ్దానంపై అధికారం చేపట్టిన పచ్చి మితవాది జేవియర్‌ మిలైకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. మిలై ఆర్థిక…

తీవ్రమైన ఆహార సంక్షోభం, కరువు పరిస్థితుల్లో గాజా ప్రజలు : నివేదిక

Dec 22,2023 | 15:29

 జెనీవా :    గాజాలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనవచ్చు. ఇప్పటికే గాజాలో 5,76,000 పాలస్తీనియన్లు (జనాభాలో మూడో వంతు) ”తీవ్రమైన ఆకలి మరియు…

Salaar Movie Review : ‘సలార్‌’ మూవీ రివ్యూ

Dec 22,2023 | 15:09

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం ‘సలార్‌’. కెజిఎఫ్‌ మూవీతో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్‌నీల్‌- ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్‌’.…

విజృంభిస్తోన్న కొవిడ్‌ .. 594 కేసులు .. ఆరుగురు మృతి

Dec 22,2023 | 14:23

 న్యూఢిల్లీ :    భారత్‌లో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జెఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది.…

ఈ ఏడాదిలో క్రైం రేటు పెరిగింది : హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

Dec 22,2023 | 13:15

తెలంగాణ : 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌…

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం…!

Dec 22,2023 | 14:19

అమరావతి : తెలుగు రాష్ట్రాలను ‘కొత్త’ కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఎపిలో తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కొవిడ్‌ కేసు…

ఎపి అసెంబ్లీ ఎన్నికల కసరత్తు – ఈసీ సమీక్ష

Dec 22,2023 | 13:47

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో … భాగంగా ఎపి రాష్ట్రానికి వచ్చిన ఏడుగురు…

ఎంపీలు సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ నిరసన

Dec 22,2023 | 17:11

ప్రజాశక్తి-యంత్రాంగం :  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ప్రతిపక్ష ఎంపీలను నిరంకుశంగా సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ”ఇండియా” వేదిక పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్,…