లీడ్ ఆర్టికల్

  • Home
  • సూర్యకుమార్‌ ఒంటరి పోరాటం

లీడ్ ఆర్టికల్

సూర్యకుమార్‌ ఒంటరి పోరాటం

Apr 18,2024 | 21:47

ముంబయి ఇండియన్స్‌ 192/7 ఛండీగడ్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఒంటరి పోరాటం చేశాడు. సూర్యకుమార్‌ అర్ధసెంచరీకి…

టిడిపి బిజెపితో పొత్తు.. వైసిపి మోడీకి తొత్తు..!

Apr 18,2024 | 21:27

ఈ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు  ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం  ‘అనంత’ పర్యటలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రాష్ట్రానికి పదేళ్లుగా తీరని అన్యాయం…

తాగునీటికి సాగర్‌ నీరు

Apr 18,2024 | 21:25

 తెలంగాణకు 8.5, ఎపికి 5.5 టిఎంసిలు : కెఆర్‌ఎంబి ఆదేశాలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ఎండాకాలం తాగునీటి అవసరాల కోసం కృష్ణానది…

జమ్ముకాశ్మీర్‌లో ఇండియా కూటమి అభ్యర్థి నామినేషన్‌

Apr 18,2024 | 18:10

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ -రాజౌరీ లోక్‌సభ స్థానం ఇండియా కూటమి నేత మియాన్‌ అల్తాఫ్‌ గురువారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన నేషనల్‌…

Supreme Court : కేరళలోని మాక్‌పోల్స్‌ ఇవిఎంలను తనిఖీ చేయండి

Apr 18,2024 | 13:32

న్యూఢిల్లీ :   కేరళ మాక్‌పోల్స్‌లో బిజెపికి ‘అదనపు ఓట్లు’ నమోదైన ఇవిఎంలను తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి)ని ఆదేశించింది న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌…

భారత్‌లో 16 శాతం తగ్గిన ముడిచమురు చెల్లింపులు

Apr 18,2024 | 14:13

న్యూఢిల్లీ :    దిగుమతుల పరిమాణంలో పెద్దగా మార్పులేకపోయినప్పటికీ.. 2023-24లో భారతదేశ ముడి చమురు దిగుమతి చెల్లింపులు సగటున 16 శాతం తగ్గి,  132.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. …

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

Apr 18,2024 | 13:19

అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న…

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు

Apr 18,2024 | 08:11

ఢిల్లీ: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం…

శిరోముండనం !

Apr 18,2024 | 05:55

ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శిరోముండనం సంఘటనలో ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు భిన్నాభిప్రాయాలకు వేదికైంది. ఎట్టకేలకు తీర్పు రావడంతో పాటు, అధికార,…