మహారాష్ట్ర స్పీకర్, ఉద్ధవ్ వర్గానికి బాంబే హైకోర్టు నోటీసులు
ముంబయి : మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఉద్ధవ్ వర్గానికి చెందిన 14 మంది…
ముంబయి : మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఉద్ధవ్ వర్గానికి చెందిన 14 మంది…
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్పై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దావోస్లో పాకిస్థాన్ తాత్కాలిక ముఖ్యమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ఇరాన్…
హైదరాబాద్ : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవనంలోకి వస్తారని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు…
తమిళనాడు : సంక్రాంతి వేళ … తమిళనాడులో ఈ సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు వేడుకలో అపశృతి జరిగింది. మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలో వదిలిన ఎద్దుల…
తెలంగాణ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి బుధవారం…
చండీగఢ్ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. 2004 -2007 మధ్య మానేసర్లో భూసేకరణలో…
విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్సి కెఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…
విజయవాడ : తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా … నేటి నుండి అంగన్వాడీలు నిరపధిక నిరాహార దీక్షలు చేపట్టారు.…
ఒట్టావా : దౌత్యపరమైన వివాదం కారణంగా కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. భారతీయ విద్యార్థులకు సంఖ్యను కెనడా భారీగా తగ్గించినట్లు అధికారులు తెలిపారు.…