లీడ్ ఆర్టికల్

  • Home
  • ”రూ.8,000 ఐదేళ్లకు సరిపోతాయి”… కోటా నుండి అదృశ్యమైన విద్యార్థి మెసేజ్‌

లీడ్ ఆర్టికల్

”రూ.8,000 ఐదేళ్లకు సరిపోతాయి”… కోటా నుండి అదృశ్యమైన విద్యార్థి మెసేజ్‌

May 9,2024 | 15:49

కోటా  :   తన దగ్గర రూ.8,000 ఉన్నాయని, ఐదేళ్లకు సరిపోతాయంటూ కోటాలోని ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు సందేశం పంపాడు. రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కి ప్రిపేరవుతున్న 19…

Haryana: విశ్వాస పరీక్ష కోరుతూ గవర్నర్‌కు లేఖ

May 9,2024 | 14:53

చండీగఢ్‌ : రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ హర్యానా మాజీ డిప్యూటీ సిఎం దుష్యంత్‌ చౌతాలా గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. ముగ్గురు…

80 శాతానికి పైగా నియోజకవర్గాల తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కన్నా తక్కువే ..

May 9,2024 | 14:19

అమరావతి :    ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో శత కోటీశ్వరులు ఉన్నారేమో కానీ నియోజకవర్గాలు మాత్రం పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. పలు ఉత్పత్తుల్లో ఎపి…

చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్..!

May 9,2024 | 13:30

చికాగోలో భారత విద్యార్థి అదశ్యం అయ్యాడు. మే 2 నుంచి తెలంగాణకు చెందిన విద్యార్థి చింత కింది రూపేశ్‌ చంద్ర మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌…

పోలింగ్‌ తర్వాతే పథకాల సొమ్ము జమ చేయండి..! :ఎన్నికల సంఘం

May 9,2024 | 13:42

ప్రజాశక్తి-అమరావతి : ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమచేయాలని చూసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం భారీ షాక్‌…

మణిపూర్‌ హింసాకాండపై 11,000 అఫిడవిట్లు

May 9,2024 | 11:54

న్యూఢిల్లీ :    మణిపూర్‌ హింసాకాండపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి (సిఒఐ) 11,000 అఫిడవిట్లు వచ్చినట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. ఈ అఫిడవిట్లలో…

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందిపై వేటు!

May 9,2024 | 10:14

ఢిల్లీ : విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలో ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ…

ఎన్టీఆర్‌ జిల్లాలో 8.39 కోట్ల నగదు పట్టివేత

May 9,2024 | 08:21

ప్రజాశక్తి-జగ్గయ్యపేట : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు పోలీసులు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు…

మోడీ ఓటమి స్పష్టం

May 9,2024 | 07:22

అందుకే అదానీ, అంబానీలను ప్రశ్నిస్తున్నారు తాడేపల్లి, గన్నవరం సభల్లో ఏచూరి బిజెపితో కలవడం టిడిపికి నష్టం జగన్‌ బిజెపికి సహకరిస్తున్నారు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో /…