లీడ్ ఆర్టికల్

  • Home
  • బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

లీడ్ ఆర్టికల్

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

Feb 1,2024 | 12:23

న్యూఢిల్లీ :    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంటులో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో మొరార్జీ దేశారు రికార్డును…

ఇయు వ్యవసాయ విధానాలపై గర్జించిన పోలండ్‌ రైతులు

Mar 1,2024 | 08:23

వార్సా : యురోపియన్‌ యూని యన్‌ అమలు చేస్తున్న వ్యవసాయ, పర్యావరణ విధానాలపై పోలండ్‌ రైతులు భగ్గుమన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మంగళవారం…

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 14 మంది మృతి

Mar 1,2024 | 08:22

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున పికప్ వాహనం బోల్తా పడడంతో 14 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. బద్జార్…

TG: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Mar 1,2024 | 08:21

తెలంగాణ :  తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. విద్యా శాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను…

జమ్ముకాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌లోని రెండు సంస్థలపై కేంద్రం వేటు

Mar 1,2024 | 08:22

 శ్రీనగర్‌ :   జమ్ము కాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ (ఎంసిజెకె)లోని రెండు సంస్థలపై బుధవారం కేంద్రం వేటు వేసింది. అబ్దుల్‌ ఘనీ భట్‌, గులాం నబీ సుమ్జీల నేతృత్వంలోని…

30,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి : గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Mar 1,2024 | 08:20

 గాజా :    సుమారు ఐదు నెలలుగా గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న అమానవీయ దాడులతో పాటు కరువు పరిస్థితుల కారణంగా   30,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.…

సోలార్‌ పథకాన్ని ఆమోదించిన కేంద్రం

Mar 1,2024 | 08:19

న్యూఢిల్లీ  :    ‘పిఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలి యోజన’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్‌…

పార్లమెంటు సమావేశాల తీరుపై సంజయ్ రౌత్‌ అసహనం

Mar 1,2024 | 08:20

ముంబయి : ప్రధాని మోడీ హయాంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణ  తీరుపై మహారాష్ట్రకు చెందిన శివసేన (యుటిబి) నేత, ఎంపి సంజయ్  రౌత్‌ మండిపడ్డారు. గురువారం ఆయన…

రాష్ట్రపతి ప్రసంగం అబద్ధాల పుట్ట 

Feb 1,2024 | 08:17

దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రధాన సమస్యల గురించి ప్రస్తావన లేదు సిపిఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం విమర్శలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బుధవారం పార్లమెంట్‌…