స్కాం కేసు – జడ్జి వర్సెస్ జడ్జి : సుప్రీం కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్ : మెడికల్ సీట్ల అడ్మిషన్లలో నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్కు సంబంధించి … పశ్చిమ బెంగాల్ హైకోర్టులో రెండు బెంచ్ల మధ్య వివాదం ఏర్పడింది.…
పశ్చిమ బెంగాల్ : మెడికల్ సీట్ల అడ్మిషన్లలో నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్కు సంబంధించి … పశ్చిమ బెంగాల్ హైకోర్టులో రెండు బెంచ్ల మధ్య వివాదం ఏర్పడింది.…
కరాచీ : పాకిస్తాన్లో న్యుమోనియా విజృంభిస్తోంది. న్యుమోనియా కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 200 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. వీరంతా ఐదేళ్లలోపు…
ముంబయి : మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో ఓబిసి కేటగిరిలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే నేతత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీరి…
తెలంగాణ : ఇంగ్లాండ్తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 436 పరుగులకు ఆలౌటయ్యింది. ఓవర్నైట్ స్కోర్ 421/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ ……
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో తెలుగురాష్ట్రాల నుండి 8 మంది ఎంపికయ్యారు. ప్రజా వ్యవహారాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు,…
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాల్సిందేనంటూ సుదీర్ఘ కాలంపాటు ఉద్యమం నిర్వహిస్తున్నవారందరూ అభినందనీయులు. గురువారం ‘అమరావతి రైతుల…
అంగన్వాడీలు గత రెండేళ్ళల్లో హర్యానా, ఢిల్లీ, బీహార్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మంచి పోరాటాలను నడిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్మా ప్రయోగించినా ఎదిరించి విజయం సాధించేవరకు పోరాడారు. దేశవ్యాప్తంగా…
‘ప్రజలకు సేవ చేయడానికే మా జీవితం. మాది ప్రజల పక్షం’ అంటూ కొన్ని రాజకీయ పార్టీల నేతలు పదేపదే…
మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి కుట్ర చేస్తోంది : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : బిజెపిపై న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి కుట్ర చేస్తోందని… ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ.25…