లీడ్ ఆర్టికల్

  • Home
  • ఉత్తరాంధ్ర ఆర్ద్ర స్వరం భుజంగరావు కవిత్వం

లీడ్ ఆర్టికల్

కర్నాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు కర్నూలు వాసులు మృతి

Feb 26,2024 | 09:01

దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని…

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

Feb 26,2024 | 08:14

ప్రత్తిపాడు (కాకినాడ) : కాకినాడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ పంక్చర్‌ అవ్వడంతో నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, ఆర్‌టిసి…

మార్పు పవనాలు వీస్తున్నాయి !

Feb 25,2024 | 21:44

– రాహుల్‌ యాత్రకు అఖిలేష్‌ మద్దతు – అగ్రాలో జోరుగా సాగిన రాహుల్‌ యాత్ర లక్నో : ఉత్తరప్రదేశ్‌ మార్పునకు సిద్ధమైందని, మార్పు పవనాలు వీస్తున్నాయని కాంగ్రెస్‌…

ఆహార భద్రత, ఉపాధికి ఉద్యమం

Feb 25,2024 | 20:50

-నిరుద్యోగాన్ని పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు -ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలే ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ :ఆహార భద్రత, పట్టణ ఉపాధి హామీ చట్టం కోసం…

బిజెపికి సవాలు విసిరిన ఒమర్‌ అబ్దుల్లా ..

Feb 25,2024 | 17:28

ముంబయి :   జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బిజెపికి సవాలు విసిరారు. ముంబయిలో ‘ఐడియాస్‌ ఆఫ్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన మాట్లాడుతూ..  2024లో  జమ్ము…

నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్‌ చేసిన బెంగాల్‌ పోలీసులు

Feb 25,2024 | 15:30

 కోల్‌కతా :    సందేశ్‌ఖలీ వెళ్తున్న నిజనిర్థారణ కమిటీ సభ్యులను ఆదివారం బెంగాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భోజెర్‌హట్‌లో వారిని…

ఏపీలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-2 పరీక్షలు

Feb 25,2024 | 15:30

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలను సీసీ కెమెరాల బందోబస్తు మధ్య నిర్వహించారు. ఏపీపీఎస్‌సీ…

‘మన్‌ కీ బాత్‌’కు మూడు నెలల విరామం : ప్రధాని

Feb 25,2024 | 15:04

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు మన్‌కీ బాత్‌ ప్రసారం ఉండదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆదివారం మన్‌కీబాత్‌ 110వ ఎపిసోడ్‌లో ప్రధాని…