లీడ్ ఆర్టికల్

  • Home
  • చైనా ఆధునీకరణపైనే దృష్టి !

లీడ్ ఆర్టికల్

చైనా ఆధునీకరణపైనే దృష్టి !

Mar 11,2024 | 23:07

జిన్‌పింగ్‌ దార్శనికతకు మద్దతు ముగిసిన సిపిపిసిసి 14వ జాతీయ వార్షిక సమావేశాలు బీజింగ్‌ : చైనా ఆధునీకరణపైనే పూర్తిగా దృష్టి సారిస్తూ చైనా అత్యున్నత రాజకీయ సలహా…

బిజెపి గురించి మాట్లాడరేం?.. వైసిపికి వి శ్రీనివాసరావు సూటిప్రశ్న

Mar 11,2024 | 22:42

ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమగోదావరి జిల్లా) : బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలోనూ రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయని బిజెపి కేంద్ర…

అసైన్డ్‌ భూముల కుంభకోణంలో రూ.4,400 కోట్ల స్కామ్‌

Mar 11,2024 | 22:16

 చంద్రబాబు, నారాయణపై సిఐడి ఛార్జిషీట్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి నిర్మాణంలో అసైన్డ్‌ భూముల కుంభకోణంలో టిడిపి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ రూ.4,400 కోట్ల…

నూతన వేతనాలు అమలు చేయాల్సిందే

Mar 11,2024 | 22:32

‘ఉక్కు’ ప్రధాన పరిపాలన భవనం ఎదుట మహిళా కార్మికుల ధర్నా ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌…

బాండ్ల వివరాలు బయటపెట్టాల్సిందే

Mar 11,2024 | 22:07

ఈ రోజు సాయంత్రం వరకు గడువు ఎస్‌బిఐ దరఖాస్తును కొట్టేస్తూ సుప్రీం 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఇసి వెబ్‌సైట్‌లో ఉండాలి 26 రోజులుగా ఏం…

‘మిషన్‌ దివ్యాస్త్ర’ సక్సెస్‌

Mar 11,2024 | 21:58

ఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ‘మిషన్‌ దివ్యాస్త్ర పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 (ఎంఐఆర్‌ వి) క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది.…

బిజెపి, మోడీది నల్లడబ్బు రాజకీయం

Mar 11,2024 | 21:28

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌బిఐ కార్యాలయాల వద్ద ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : ఎలక్ట్రోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా…

అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేర్చండి

Mar 11,2024 | 21:18

అధికారులకు సిఎం ఆదేశం పులివెందులలో రూ.861.84 కోట్ల పనులు ప్రారంభం ప్రజాశక్తి- కడప ప్రతినిధి, పులివెందుల టౌన్‌ : అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ చేరువ చేయాల్సిన బాధ్యత…

మార్కెట్లకు ‘సుప్రీం’ భయాలు

Mar 11,2024 | 21:01

సెన్సెక్స్‌ 617 పాయింట్ల పతనం రూ.3 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి ఎస్‌బిఐ షేర్లకు ఎన్నికల బాండ్ల దెబ్బ ముంబయి : ఎన్నికల బాండ్ల గుట్టు…