లీడ్ ఆర్టికల్

  • Home
  • హిమాచల్‌ ప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం ..

లీడ్ ఆర్టికల్

హిమాచల్‌ ప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం ..

Feb 28,2024 | 21:32

 సిమ్లా :    హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పఠానియా బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాతో…

రైతులకు భరోసా కల్పనే లక్ష్యం -ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

Feb 28,2024 | 21:06

ఈ ఏడాది ఐదో విడత రైతుల ఖాతాల్లో జమ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రైతులకు భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

రాజధాని పరిధిలో నిరుపేదలకు పెన్షన్‌ రూ.5 వేలకు పెంపు

Feb 28,2024 | 20:18

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాజధాని పరిధిలో భూమి లేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన…

తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్‌-వై.ఎస్‌.షర్మిల

Feb 28,2024 | 20:15

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి కోసం మార్చి ఒకటోతేదీన తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదా పై డిక్లరేషన్‌ ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల…

వైసిపికి ఎంపీ మాగుంట రాజీనామా

Feb 28,2024 | 20:21

-తనయుడు రాఘవరెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడని వెల్లడి ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో:ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల…

టిడిపి – జనసేనది ప్రజల కోసం కుదిర్చిన పొత్తు: చంద్రబాబు

Feb 28,2024 | 19:21

తాడేపల్లిగూడెం: వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసమే టిడిపి-జనసేన పార్టీలు కలిశాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు…

24 ఎమ్మెల్యేలున్న మీరు.. ఎలా సవాలుచేస్తారు : ప్రియాంక గాంధీ ధ్వజం

Feb 28,2024 | 16:53

 సిమ్లా  :    24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మీరు తమ ప్రభుత్వాన్ని ఎలా సవాలు చేస్తారని  కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ  బిజెపిని నిలదీశారు.…

అక్రమ మైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..విచారరణ వాయిదా

Feb 28,2024 | 16:48

అమరావతి: అక్రమ మైనింగ్‌ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా చేబ్రోలులో డీకే పట్టాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని మెండెం ప్రభుదాస్‌…

ప్రతిపక్షాలపై ఆగని కేంద్రం దాడులు .. అఖిలేష్‌ యాదవ్‌కి సిబిఐ సమన్లు

Mar 1,2024 | 11:15

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు దిగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) 8 సార్లు సమన్లు జారీ చేసింది. …