లీడ్ ఆర్టికల్

  • Home
  • సామరస్యం.. సేవాతత్వం..

లీడ్ ఆర్టికల్

సామరస్యం.. సేవాతత్వం..

Feb 17,2024 | 11:56

నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సిసి), నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ (బాలభటులు) వంటి సంస్థలు విద్యార్థుల్లో క్రమశిక్షణని, దేశభక్తిని పెంపొందిస్తాయి. వీటిల్లో…

మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి

Feb 17,2024 | 22:13

– బిజెపిని, దానికి మద్దతిచ్చే పార్టీలను ఓడించాలి -‘రాజ్యాంగాన్ని రక్షించుకుందాం – ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’ సదస్సులో వక్తల పిలుపు ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి :మరో స్వాతంత్య్ర పోరాటానికి…

విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్‌ సర్కార్‌ విజయం

Feb 17,2024 | 21:44

62 మంది ఆప్‌ ఎమ్మెల్యేల్లో 54 మంది హాజరు న్యూఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో మరోసారి విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస…

తమిళనాడులో ఘోరం- బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Feb 17,2024 | 22:07

-తొమ్మిది మంది మృతి -పలువురికి గాయాలు -ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు చెన్నై : తమిళనాడులో ఘోరం జరిగింది. విరుధునగర్‌ జిల్లాలోని ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ తీవ్రతతో…

గుల్జార్‌, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్‌

Feb 17,2024 | 21:02

న్యూఢిల్లీ : ప్రముఖ ఉర్దూ కవి, సినీ రచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య 58వ జ్ఞానపీఠ్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ ఎంపిక…

‘జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌ 14’ విజయవంతం

Feb 17,2024 | 20:59

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో శాస్త్రవేత్తలు మరో అత్యంత కీలక ఉపయోగాత్మకమైన ఉపగ్రహాన్ని శనివారం ప్రయోగించి ఘనవిజయం సాధించారు. తిరుపతి జిల్లా…

మోడీ ప్రభుత్వం రైతులకు శాపం : మల్లికార్జున ఖర్గే

Feb 17,2024 | 16:31

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం.. రైతలకు శాపమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం…

కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ను వీడనున్నారా?

Feb 17,2024 | 15:38

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం కమల్‌నాథ్‌, అతని కుమారుడు నఖుల్‌ నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా…

Maharashtra : సుప్రియా సూలె వర్సెస్‌ సునేత్రా

Feb 17,2024 | 13:18

ముంబై : మహారాష్ట్రలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ నెలకొననుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వదిన, ఆడపడచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.…