3న కలెక్టరేట్ల ముందు బైఠాయింపు : అంగన్వాడీ సంఘాల హెచ్చరిక
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: తమ సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల మూడోతేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు బైఠాయిస్తామని…
ఈ ఏడాది మానవ రహిత గగన్యాన్ : ఇస్రో చైర్మన్ ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్…
అరణ్య ప్రదేశ్గా పేరుగాంచిన ఛత్తీస్గఢ్లోని అడవులను, సహజ వనరులను అస్మదీయుడైన అదానీకి కట్టబెట్టేందుకు బిజెపి తహతహలాడుతోందని…
హిందూత్వ శక్తుల విషయానికి వస్తే వారేనాడూ స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములుగా లేరు. దేశ నిర్మాణం అనే విషయం వారికేనాడూ అర్ధం కాలేదు, కాదు కూడా. సామ్రాజ్యవాదం ప్రభావం ఏమిటో,…
ఇజ్రాయిలీలు పాలస్తీనియన్లను నిర్దాక్షిణ్యంగా చంపడం గురించి మనం ఏమీ మాట్లాడకుంటే, మనం కూడా దానిలో భాగస్వాములమైనట్లే. మన నైతికతలో ఏదో ఒక మార్పు శాశ్వతంగా ఉంటుంది. ఇళ్ళు,…
జిఓ నెంబరు 1 విడుదల పార్కు వర్కర్లను చేర్చాలన్న సిఐటియు మిగిలిన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్…
6 నెలల్లో 13,459 ఆరోగ్య శిబిరాలు నిర్వహణకు ఏర్పాట్లు ప్రతి ఇంటినీ రెండుసార్లు సందర్శించనున్న వలంటీర్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో…
ఢాకా : బంగ్లాదేశ్ కార్మిక చట్టాలను ఉల్లంఘించారంటూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ (83)ను కోర్టు సోమవారం దోషిగా నిర్థారించింది. యూనస్తో పాటు…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మె 21వ రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో భాగంగా నేడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిఎం జగన్ తమకు ఇచ్చిన హామీలు…