లీడ్ ఆర్టికల్

  • Home
  • గుల్జార్‌, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్‌

లీడ్ ఆర్టికల్

గుల్జార్‌, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్‌

Feb 17,2024 | 21:02

న్యూఢిల్లీ : ప్రముఖ ఉర్దూ కవి, సినీ రచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య 58వ జ్ఞానపీఠ్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ ఎంపిక…

‘జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌ 14’ విజయవంతం

Feb 17,2024 | 20:59

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో శాస్త్రవేత్తలు మరో అత్యంత కీలక ఉపయోగాత్మకమైన ఉపగ్రహాన్ని శనివారం ప్రయోగించి ఘనవిజయం సాధించారు. తిరుపతి జిల్లా…

మోడీ ప్రభుత్వం రైతులకు శాపం : మల్లికార్జున ఖర్గే

Feb 17,2024 | 16:31

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం.. రైతలకు శాపమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం…

కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ను వీడనున్నారా?

Feb 17,2024 | 15:38

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం కమల్‌నాథ్‌, అతని కుమారుడు నఖుల్‌ నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా…

Maharashtra : సుప్రియా సూలె వర్సెస్‌ సునేత్రా

Feb 17,2024 | 13:18

ముంబై : మహారాష్ట్రలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ నెలకొననుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వదిన, ఆడపడచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.…

జపాన్‌పై విజయం.. ఫైనల్‌ చేరిన భారత మహిళా షట్లర్లు

Feb 17,2024 | 13:18

బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా షట్లర్లు అదరగొట్టారు. మలేషియాలోని సెలంగోర్‌లో శనివారం జరిగిన సెమీఫైనల్‌లో జపాన్‌ను 3-2తో ఓడించారు. ఈ టోర్నీలో తొలిసారిగా ఫైనల్‌…

పాకిస్తాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం

Feb 17,2024 | 12:28

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రతగా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎస్‌సిఎస్‌) తెలిపింది.…

Jharkhand : కొత్త కేబినెట్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తి

Feb 17,2024 | 12:10

రాంచీ : జార్ఖండ్‌లోని చంపారు సోరెన్‌ ప్రభుత్వంలోని కొత్త కేబినెట్‌పై కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్‌ మీడియాతో…

సచివాలయ వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలి-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Feb 17,2024 | 20:55

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం…