లీడ్ ఆర్టికల్

  • Home
  • భారత్‌లో బిజెపి విధానాల ఫలితం : ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ నివేదిక

లీడ్ ఆర్టికల్

భారత్‌లో బిజెపి విధానాల ఫలితం : ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ నివేదిక

Jan 13,2024 | 11:45

మైనారిటీలపై పెరిగిన హింస మానవ హక్కులపై ప్రభావం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విమర్శకులపై దాడులు న్యూఢిల్లీ : గతేడాది దేశంలో బిజెపి ప్రభుత్వ వివక్షాపూరిత పాలన, విభజన…

వచ్చే రెండేళ్లలో భారత్‌కు పెను ముప్పు : ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’ నివేదిక హెచ్చరిక

Jan 13,2024 | 11:33

‘తప్పుడు సమాచారం’ ప్రమాదం న్యూఢిల్లీ : తప్పుడు సమాచారం విషయంలో భారత్‌ను వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ హెచ్చరించింది. తప్పుడు సమాచారం, ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం వచ్చే పార్లమెంటరీ…

ఎన్నికల వల

Jan 13,2024 | 11:27

ప్రత్యర్థులపై దర్యాప్తు ఏజెన్సీలను ఉసిగొల్పుతున్న కేంద్రం సార్వత్రికానికి మోడీ బృందం పాలి’ట్రిక్స్‌’ న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దర్యాప్తు సంస్థల దాడులు మరోసారి తెరపైకి…

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన

Jan 13,2024 | 11:12

జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య టెస్టులు ఆరంభం కానున్నాయి.  టెస్ట్‌ సీరీస్‌ నేపథ్యంలో బీసీసీఐ జట్టును ప్రకటించింది. మొదటి రెండు టెస్టులకు పదహారు మందితో…

పండగ ప్రయాణ జాగ్రత్తలు పాటించండి

Jan 13,2024 | 10:40

ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగులూ, వ్యాపారులూ, కార్మికులూ కుటుంబ జీవనం కోసం పొట్టపోసుకునే రోజువారీ కూలీలతో అందరూ దూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఇంటిదారి పట్టేది…

చర్చలు విఫలం – అంగన్‌వాడీల సమ్మె యథాతథం

Jan 13,2024 | 10:08

తొలగిస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలు ఊరుకోబోమన్న సజ్జల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. వేతనాలు పెంచేది…

‘తరలింపు’పై స్టే కొనసాగింపు : హైకోర్టు ఆదేశం

Jan 13,2024 | 10:02

ప్రజాశక్తి-అమరావతి : ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలింపు పై స్టే ఉత్తర్వులను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం…

బిజెపిని ఓడించండి : భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పిలుపు

Jan 13,2024 | 09:31

మద్దతు పార్టీలకూగుణపాఠం చెప్పాలి సదస్సులో గళమెత్తినపలు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : అమరావతిరాజ్యాంగానికి, ప్రజల ప్రజాస్వామిక హక్కులకు హాని తలపెట్టిన…

ఘోర ప్రమాదం – బస్సు బోల్తాపడి మహిళ సజీవదహనం

Jan 13,2024 | 09:04

గద్వాల (జోగులాంబ) : గద్వాల్‌ జిల్లా బీచుపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడటంతో మహిళ సజీవదహనమయ్యింది. బీచుపల్లి పదవ పొలీస్‌ బెటాలియన్‌ సమీపంలో శుక్రవారం…