కరాచీలో భారీ వర్షాలు – అంధకారంలోనే గడిపిన ప్రజలు..!
కరాచీ (పాకిస్థాన్) : పాకిస్థాన్లోన కరాచీ సహా పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి దారుణంగా మారింది.…
కరాచీ (పాకిస్థాన్) : పాకిస్థాన్లోన కరాచీ సహా పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి దారుణంగా మారింది.…
అమరావతి : ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై…
ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి తహసిల్దార్ ఎస్.రమణయ్య దారుణ హత్యను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి…
చిలీ : దక్షిణ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చుకు ఇప్పటికి 51మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ కార్చిచ్చు ఆగడం లేదు. గతేడాది…
క్యాన్సర్.. క్యాన్సర్.. క్యాన్సర్.. ఇప్పుడు ఎవరి నోటనైనా.. ఎవరు చనిపోయినా.. ఎక్కువగా వినపడే రోగం క్యాన్సరే..! శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన నేటి డిజిటల్…
నమీబియా : నమీబియా అధ్యక్షుడు హేగే గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున విండ్హోక్లోని ఆసుపత్రిలో మరణించినట్లు అధ్యక్ష కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ఒక ప్రకటనలో…
ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు గాజా : రఫా నగరంలోని తూర్పు భాగంలో గత రాత్రంతా జరిగిన దాడుల్లో 24మంది మరణించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, సిబ్బంది…
గౌహతి : బిజెపికి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని సొంత పనుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ,…
న్యూఢిల్లీ : పేటియం పేమెంట్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత మూతపడొచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. విజరు శేఖర్ శర్మకు చెందిన ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక పేటియం…