లీడ్ ఆర్టికల్

  • Home
  • కుప్పంకు నీటిని విడుదల చేసిన సిఎం జగన్‌

లీడ్ ఆర్టికల్

కుప్పంకు నీటిని విడుదల చేసిన సిఎం జగన్‌

Feb 26,2024 | 13:35

ప్రజాశక్తి – రామకుప్పం (చిత్తూరు) : కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా … సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి హంద్రీనీవా కృష్ణా జలాలకు జల…

నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించండి : సిహెచ్‌.బాబూరావు

Feb 26,2024 | 15:53

ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు విజయవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘సిపిఎం జన శంఖారావం’…

ఏడోసారి కూడా ఇడి ఎదుట హాజరు కాని కేజ్రీవాల్‌

Feb 26,2024 | 11:37

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కి ఇడి పలుమార్లు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు ఫిబ్రవరి 26వ తేదీ…

5వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర

Feb 26,2024 | 11:20

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం’ ఐదో రోజు పాదయాత్ర విజయవాడలోని 31వ డివిజన్‌ దేవినగర్‌లో సోమవారం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో…

బోల్తాపడ్డ బొలెరో వాహనం – 20మంది కూలీలకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

Feb 26,2024 | 10:42

విడపనకల్‌ (అనంతపురం) : బొలెరో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పి బోల్తాపడటంతో 20మంది కూలీలకు గాయాలవ్వగా, వారిలో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం అనంతపురం జిల్లాలో జరిగింది.…

కర్నాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు కర్నూలు వాసులు మృతి

Feb 26,2024 | 09:01

దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని…

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

Feb 26,2024 | 08:14

ప్రత్తిపాడు (కాకినాడ) : కాకినాడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ పంక్చర్‌ అవ్వడంతో నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, ఆర్‌టిసి…