రైజర్స్తో రైడర్స్ సై
నేడు ఐపిఎల్ తొలి క్వాలిఫయర్ పోరు ఫైనల్లో చోటు కోసం తొలి ప్రయత్నం మొతెరాలో హైదరాబాద్, కోల్కత ఢీ రాత్రి 7-30 గంటల నుంచి ఐపిఎల్ చరిత్రలో…
నేడు ఐపిఎల్ తొలి క్వాలిఫయర్ పోరు ఫైనల్లో చోటు కోసం తొలి ప్రయత్నం మొతెరాలో హైదరాబాద్, కోల్కత ఢీ రాత్రి 7-30 గంటల నుంచి ఐపిఎల్ చరిత్రలో…
అమెరికా : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై సంతాప ప్రకటనలో అమెరికా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. రైసీ చేతులు రక్తంతో తడిచాయంటూ పరోక్షంగా అనేక…
డిబిటి లబ్ధిదారులకు పూర్తిగా జరగని చెల్లింపులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అవసరాల పేరిటి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సెక్యూరిటి బాండ్ల అమ్మకాల రూపంలో…
నిరుద్యోగం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తేనే అభివృద్థి ఓటర్లు పరిపక్వత కలిగిన వారు ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ న్యూఢిల్లీ : భారత్ ఇప్పటికీ అత్యంత పేద…
ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సీతారాం ఏచూరి ప్రధాన ఎన్నికల కమిషనర్కు మరో లేఖ న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నేతలు పదేపదే ఎన్నికల…
ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టిన తల్లి తరచూ ఆ వైపే చూస్తూ ఉంటుంది. బిడ్డ ఎక్కడ కింద పడిపోతాడేమోనన్న బెంగ ఆమెని స్థిమితంగా ఉండనీయదు. సైకిల్ నేర్చుకుంటానని బయటికి…
రాయ్ పూర్ : ఛత్తీస్గఢ్లోని ఒక పికప్ వాహనం అదుపుతప్పి లోయలో పడిన దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17 మంది మహిళలు ఉన్నారు.…
ధ్రువీకరించిన ఇరాన్ ప్రపంచ నేతల సంతాపం తాత్కాలిక అధ్యక్షుడిగా మొక్బర్ టెహ్రాన్: ఆదివారం నాటి హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారు. హెలికాప్టర్లో ఆయనతోబాటు…
అందని పంటల బీమా తొలకరితో సాగుకు సమాయత్తమవుతున్న‘అనంత’ రైతన్న ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి తొలకరి పలకరించడంతో అనంత రైతన్న సాగుకు సమాయత్తమవుతున్నాడు. ఖరీఫ్ వచ్చే నెల ప్రారంభం…