లీడ్ ఆర్టికల్

  • Home
  • రైజర్స్‌తో రైడర్స్‌ సై

లీడ్ ఆర్టికల్

రైజర్స్‌తో రైడర్స్‌ సై

May 21,2024 | 11:51

 నేడు ఐపిఎల్‌ తొలి క్వాలిఫయర్‌ పోరు  ఫైనల్లో చోటు కోసం తొలి ప్రయత్నం  మొతెరాలో హైదరాబాద్‌, కోల్‌కత ఢీ రాత్రి 7-30 గంటల నుంచి ఐపిఎల్‌ చరిత్రలో…

ఇబ్రహీం రైసీపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

May 21,2024 | 12:26

అమెరికా : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై సంతాప ప్రకటనలో అమెరికా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. రైసీ చేతులు రక్తంతో తడిచాయంటూ పరోక్షంగా అనేక…

రూ. 16 వేల కోట్లు ఏమయ్యాయి ?

May 21,2024 | 09:22

డిబిటి లబ్ధిదారులకు పూర్తిగా జరగని చెల్లింపులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అవసరాల పేరిటి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సెక్యూరిటి బాండ్ల అమ్మకాల రూపంలో…

భారత్‌ అత్యంత పేద దేశం

May 21,2024 | 09:21

 నిరుద్యోగం ఎక్కువ  ఉద్యోగాలు కల్పిస్తేనే అభివృద్థి  ఓటర్లు పరిపక్వత కలిగిన వారు  ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ న్యూఢిల్లీ : భారత్‌ ఇప్పటికీ అత్యంత పేద…

ఇన్ని ఫిర్యాదులు చేసినా చర్యలేవీ ?

May 21,2024 | 09:09

 ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించిన సీతారాం ఏచూరి  ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు మరో లేఖ న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నేతలు పదేపదే ఎన్నికల…

చేదోడుగా నిలవండి..!

May 21,2024 | 08:24

ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టిన తల్లి తరచూ ఆ వైపే చూస్తూ ఉంటుంది. బిడ్డ ఎక్కడ కింద పడిపోతాడేమోనన్న బెంగ ఆమెని స్థిమితంగా ఉండనీయదు. సైకిల్‌ నేర్చుకుంటానని బయటికి…

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. వాహనం లోయలో పడి 18 మంది దుర్మరణం

May 21,2024 | 08:19

రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని ఒక పికప్‌ వాహనం అదుపుతప్పి లోయలో పడిన దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17 మంది మహిళలు ఉన్నారు.…

హెలికాప్టర్‌ ప్రమాదంలో రైసీ మృతి – ఇజ్రాయిల్‌ పాత్రపై అనుమానాలు!

May 21,2024 | 09:26

ధ్రువీకరించిన ఇరాన్‌  ప్రపంచ నేతల సంతాపం  తాత్కాలిక అధ్యక్షుడిగా మొక్బర్‌ టెహ్రాన్‌: ఆదివారం నాటి హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారు. హెలికాప్టర్‌లో ఆయనతోబాటు…

విత్తుకై వెతుకులాట

May 21,2024 | 08:16

 అందని పంటల బీమా  తొలకరితో సాగుకు సమాయత్తమవుతున్న‘అనంత’ రైతన్న ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి తొలకరి పలకరించడంతో అనంత రైతన్న సాగుకు సమాయత్తమవుతున్నాడు. ఖరీఫ్‌ వచ్చే నెల ప్రారంభం…