ఉగ్రవాదుల కాల్పుల్లో రిటైర్డ్ పోలీస్ అధికారి మృతి
శ్రీనగర్ : మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారిపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్ముకాశ్మీర్లోని బారాముల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.…
శ్రీనగర్ : మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారిపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్ముకాశ్మీర్లోని బారాముల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.…
న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) నూతన పాలకమండలిపై కేంద్రం బహిష్కరణ వేటుపై ప్రముఖ అథ్లెట్లు ఆదివారం స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని,…
ఇస్లామాబాద్ : తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. మూడేళ్ల శిక్షను రద్దు చేయాలన్న ఇమ్రాన్ఖాన్ అప్పీల్ను సుప్రీంకోర్టు కార్యాలయం…
ముంబై వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత మహిళలు ఘన విజయం సాధించారు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా మొదట ఇన్నింగ్స్ లో 219 పరుగులకు…
అమరావతి : కనీస వేతనం రూ.26 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారానికి 13 వ రోజుకు…
ప్రారంభించిన మంత్రి చెల్లుబోయిన త్వరలో వీధి నాటకాలకు నంది బహుమతులు : పోసాని ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర స్థాయి నందినాటకోత్సవాలను శనివారం గుంటూరులోని శ్రీ…
న్యూఢిల్లీ : గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) వెల్లడించింది. 8,50,000కు పైగా…
12వ రోజూ కొనసాగిన అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి యంత్రాంగం : కనీస వేతనం రూ.26 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన…
రోజుకు 30 మంది అన్నదాతల బలవన్మరణం రైతుల ఉసురు తీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు న్యూఢిల్లీ : ‘మా వద్ద డబ్బు లేదు. అప్పు ఇచ్చిన వారు…