లీడ్ ఆర్టికల్

  • Home
  • ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత.. కేంద్రం కీలక ఆదేశాలు..

లీడ్ ఆర్టికల్

ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత.. కేంద్రం కీలక ఆదేశాలు..

Feb 21,2024 | 15:19

న్యూ ఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. బుధవారం ఉదయం 11 గంటల…

18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి

Feb 21,2024 | 11:19

దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు విడుదల హైదరాబాద్‌: 18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి దొరికింది. దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు…

ప్రారంభమైన రైతుల ఢిల్లీ చలో యాత్ర ..

Feb 21,2024 | 11:20

న్యూఢిల్లీ  :   కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కోసం చట్టపరమైన హామీని డిమాండ్‌ చేస్తూ.. రైతుల ఢిల్లీ చలో యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. శంభు సరిహద్దులో…

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Feb 21,2024 | 11:11

బుమ్రాకు విశ్రాంతి, కేఎల్ రాహుల్ కు దక్కని చోటు భారత్ – ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యంత కీలకమైన నాలుగవ మ్యాచ్ శుక్రవారం…

సిఎం వస్తే సిపిఎం నేతల నిర్బంధమా..?

Feb 21,2024 | 11:05

ఆగ్రహించిన సిపిఎం ప్రజాశక్తి-విశాఖ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ వస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.…

మలి సంధ్యలో ‘హ్యాపీ సీనియర్స్‌’

Feb 21,2024 | 11:01

కుటుంబం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్లు, మనవరాళ్లు, మనవళ్లతో మూడొంతుల జీవితం అనుభవించేసిన పెద్దలను ప్రేమగా పలకరించే వారే ఈ రోజుల్లో కరువవుతున్నారు. ముఖ్యంగా జీవితభాగస్వామిని కోల్పోయిన…

ఘోర ప్రమాదం – 8 మంది మృతి

Feb 21,2024 | 09:18

పట్నా (బీహార్‌) : బీహార్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖిసరాయ్ పట్టణం సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆటోరిక్షాను లారీ…

మతోన్మాద బిజెపి, దానికి మద్దతిచ్చే టిడిపి – జనసేన కూటమి, నిరంకుశ వైసిపిలను ఓడించండి : సిపిఎం-సిపిఐ రాష్ట్ర సదస్సు పిలుపు

Feb 21,2024 | 09:07

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి మద్దతిస్తున్న టిడిపి-జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. విజయవాడలోని…

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్‌ అరెస్ట్‌ ఆందోళనకరం : ఎడిటర్స్‌ గిల్డ్‌

Feb 21,2024 | 08:39

 కోల్‌కతా :    సందేశ్‌కాలిలో విధినిర్వణలో ఉన్న జర్నలిస్టును అరెస్ట్‌ చేయడం ఆందోళనకరమని ఎడిటర్స్‌ గిల్డ్‌ మండిపడింది. స్థానిక మహిళ నివాసంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి…