లీడ్ ఆర్టికల్

  • Home
  • 86 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు కెఫేలో పేలుడు ఘటన : నిందితుని కోసం పోలీసులు గాలింపు

లీడ్ ఆర్టికల్

86 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు కెఫేలో పేలుడు ఘటన : నిందితుని కోసం పోలీసులు గాలింపు

Mar 2,2024 | 13:55

బెంగళూరు : బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడుకి పాల్పడిన అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.…

గౌతం గంభీర్‌ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌ బై..

Mar 2,2024 | 12:30

ఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలగి క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని…

మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కి నితిన్‌ గడ్కరీ లీగల్‌ నోటీసులు

Mar 2,2024 | 12:20

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం కాంగ్రెస్‌ నేతలకు చట్టపరమైన నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ని…

మహిళలు సాధించిన విజయాన్ని ఎలా విలువకడుతున్నారు ? : యాడ్‌ పై సానియామీర్జా పోస్ట్‌

Mar 2,2024 | 13:13

‘మహిళల విజయం’పై శక్తివంతమైన సందేశంతో కూడిన అర్బన్‌ కంపెనీ ప్రకటనపై టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె శనివారం పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా…

ప్రొ కబడ్డీ సీజన్‌-10 విజేత పుణేరి పల్టన్స్‌

Mar 2,2024 | 11:18

ఫైనల్లో హర్యానా స్టీలర్స్‌పై గెలుపు ముగిసిన ప్రొ కబడ్డీ సీజన్‌-10 పోటీలు హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-10 టైటిల్‌ను పుణేరి పల్టన్స్‌ తొలిసారి కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని…

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

Mar 2,2024 | 11:15

 పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి :మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.…

6న వెలిగొండ ప్రారంభం

Mar 2,2024 | 11:04

ప్రజాశక్తి – పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : వెలిగొండ ప్రాజెక్టును ఆరవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు రెండో టన్నెల్‌ లైనింగ్‌ పనులు పూర్తి కాకముందు…

సమ్మర్‌ అలవెన్స్‌కు మంగళం

Mar 2,2024 | 10:55

కేంద్ర ప్రభుత్వ విధానాలతో రెండేళ్లుగా చెల్లింపులు నిల్‌ ఉపాధి కూలీలకు తప్పని పని భారం ఈ ఏడాదైనా అందించాలని వినతి ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిది :…

తాగునీటి సరఫరా కొన్ని నగరాల్లోనే : ప్రభుత్వ సర్వేలో వెల్లడి

Mar 2,2024 | 10:27

485 సిటీల్లో 46 నగరాల్లోనే సరఫరా న్యూఢిల్లీ : స్వచ్ఛమైన తాగునీరు నగర ప్రజలకు సైతం అందడం లేదు. దేశవ్యాప్తంగా 485 నగరాల్లో (మునిసిపాలిటీ ప్రాంతాలు) 46…