లీడ్ ఆర్టికల్

  • Home
  • తమ్మినేని వీరభద్రంకు మంత్రుల పరామర్శ

లీడ్ ఆర్టికల్

తమ్మినేని వీరభద్రంకు మంత్రుల పరామర్శ

Jan 20,2024 | 11:12

హైదరాబాద్‌: లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌ తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి…

Team India 2024-25లో బిజి.. బిజీ…

Jun 20,2024 | 21:41

సొంతగడ్డపై టీమిండియా షెడ్యూల్‌ ఇదే! ఉప్పల్‌లో ఒక టి20 ముంబయి: 2024-25 సీజన్‌లో టీమిండియా సొంతగడ్డపై ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ బోర్డు(బిసిసిఐ) వెల్లడించింది. సెప్టెంబర్‌…

Rahul Gandhi : వ్యాపమ్‌ స్కామ్‌ను దేశవ్యాపితం చేసిన మోడీ ప్రభుత్వం

Jun 20,2024 | 18:21

న్యూఢిల్లీ :   వ్యాపమ్‌ స్కామ్‌ను మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తరింపచేసిందని కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. నీట్‌ స్కామ్‌పై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్శిటీలు బిజెపి…

IIT Bombay: రామాయణం అపహాస్యం చేశారంటూ విద్యార్థులకు జరిమానా

Jun 20,2024 | 17:27

ముంబయి :   స్కిట్‌ పేరుతో రామాయణాన్ని అపహాస్యం చేశారంటూ ఎనిమిది విద్యార్థులకు ఐఐటి బాంబే జరిమానా విధించింది. నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1.2 లక్షలు కాగా, మరో…

Hajj : వెయ్యిని దాటిన మృతుల సంఖ్య

Jun 20,2024 | 16:33

రియాద్‌ :  హజ్‌ యాత్రలో మృతుల సంఖ్య వెయ్యిని దాటినట్లు జాతీయ  మీడియా గురువారం తెలిపింది. మృతుల్లో సగానికి పైగా అధిక వేడి, ఉక్కపోత కారణంగానే మరణించినట్లు…

Bihar: రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని కొట్టివేసిన పాట్నా హైకోర్టు

Jun 20,2024 | 16:04

పాట్నా :   విద్య ఉద్యోగ రంగాల్లో బిసి, ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ బీహార్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను పాట్నా హైకోర్టు గురువారం…

RBI : 6 టన్నుల బంగారం కొనుగోలు .. యుఎస్‌ ట్రెజరీ సెక్యూరిటీస్‌ విక్రయం

Jun 20,2024 | 15:12

ముంబయి :    విదేశీ నిల్వల నిర్వహణను విస్తృత పరచడంలో భాగంగా అంతర్జాతీయ సెంట్రల్‌ బ్యాంకులకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల 6…

34కి చేరిన కల్తీసారా మృతులు.. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్టపరిహారం

Jun 20,2024 | 13:55

చెన్నై : తమిళనాడు కల్లాకురిచిలో కల్తీసారా తాగి బుధవారం పదుల సంఖ్యలో మృతి చెందారు. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 34కి పెరిగిందని అధికారులు తెలిపారు.…

NEET row : పరీక్ష ముందు రోజే ప్రశ్నా పత్రం లీక్‌

Jun 20,2024 | 12:44

న్యూఢిల్లీ : నీట్‌ పరీక్ష వివాదం కొత్త మలుపు తిరిగింది. నీట్‌ ప్రశ్నాపత్రం పరీక్షకు ముందు రోజు లీకైందని బీహార్‌లో అరెస్టయిన నలుగురు వ్యక్తులు అంగీకరించారు. నీట్‌…

Delhi : నిప్పుల కొలిమిలా ఢిల్లీ : తొమ్మిది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు మృతి

Jun 20,2024 | 18:28

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నిప్పుల కొలిమిలా మారింది. ఒకవైపు నీటి సంక్షోభం, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలతో ఢిల్లీవాసులు అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.…