తమ్మినేని వీరభద్రంకు మంత్రుల పరామర్శ
హైదరాబాద్: లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి…
హైదరాబాద్: లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి…
సొంతగడ్డపై టీమిండియా షెడ్యూల్ ఇదే! ఉప్పల్లో ఒక టి20 ముంబయి: 2024-25 సీజన్లో టీమిండియా సొంతగడ్డపై ఆడే సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) వెల్లడించింది. సెప్టెంబర్…
న్యూఢిల్లీ : వ్యాపమ్ స్కామ్ను మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తరింపచేసిందని కాంగ్రెస్ ఎంపి రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. నీట్ స్కామ్పై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్శిటీలు బిజెపి…
రియాద్ : హజ్ యాత్రలో మృతుల సంఖ్య వెయ్యిని దాటినట్లు జాతీయ మీడియా గురువారం తెలిపింది. మృతుల్లో సగానికి పైగా అధిక వేడి, ఉక్కపోత కారణంగానే మరణించినట్లు…
పాట్నా : విద్య ఉద్యోగ రంగాల్లో బిసి, ఒబిసి, ఎస్సి, ఎస్టిల రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను పాట్నా హైకోర్టు గురువారం…
ముంబయి : విదేశీ నిల్వల నిర్వహణను విస్తృత పరచడంలో భాగంగా అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఇటీవల 6…
చెన్నై : తమిళనాడు కల్లాకురిచిలో కల్తీసారా తాగి బుధవారం పదుల సంఖ్యలో మృతి చెందారు. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 34కి పెరిగిందని అధికారులు తెలిపారు.…
న్యూఢిల్లీ : నీట్ పరీక్ష వివాదం కొత్త మలుపు తిరిగింది. నీట్ ప్రశ్నాపత్రం పరీక్షకు ముందు రోజు లీకైందని బీహార్లో అరెస్టయిన నలుగురు వ్యక్తులు అంగీకరించారు. నీట్…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నిప్పుల కొలిమిలా మారింది. ఒకవైపు నీటి సంక్షోభం, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలతో ఢిల్లీవాసులు అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.…