లీడ్ ఆర్టికల్

  • Home
  • Covid : రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

లీడ్ ఆర్టికల్

Covid : రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

Jan 6,2024 | 12:32

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 774 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా…

బంగ్లాదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దుండగులు నిప్పు.. 5గురు మృతి

Jan 6,2024 | 11:46

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మళ్లీ హింస.. విచారణకు ఆదేశించిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పు…

కంపుకొడుతున్న బస్తీలు – పేరుకుపోతున్న చెత్త

Jan 6,2024 | 11:28

పరిష్కారం కోసం చొరప చూపని సర్కార్‌ ప్రజాశక్తి – యంత్రాంగం : స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛతే కరువైంది. బస్తీల్లో ఎటు చూస్తే అటు పేరుకుపోయిన చెత్త కుప్పలు. ముక్కుపుటాలు…

ఒకే గ్రూప్‌లో భారత్‌, పాకిస్తాన్‌

Jan 6,2024 | 11:14

జూన్‌ 9న ఇరుజట్ల మధ్య గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌ టి20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల దుబాయ్: టి20 ప్రపంచకప్‌ 2024 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) శుక్రవారం విడుదల…

ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదాని

Jan 6,2024 | 11:08

రెండో స్థానానికి అంబానీ న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మళ్లీ గౌతం అదాని తొలి స్థానంలోకి వచ్చారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ముకేష్‌ అంబానీ…

1.11 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు : పౌర సరఫరాలశాఖ కమిషనరు అరుణ్‌కుమార్‌

Jan 6,2024 | 11:03

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దైవార్షిక పథకంలో భాగంగా అర్హులై ఉండి పలు కారణాలతో రేషన్‌కార్డులు పొందలేకపోయిన వారికి ప్రభుత్వం 1,11,321 కార్డులను మంజూరు చేసిందని…

ఇజ్రాయిల్‌ భీకర దాడులు

Jan 6,2024 | 10:48

జోర్డాన్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు లెబనాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గాజా : గాజాలో ఇజ్రాయిల్‌ తన దాడులను మరింత ఉధృతం చేసింది. ప్రజలందరూ దక్షిణ ప్రాంతం నుండి…

బ్రిజ్‌భూషణ్‌ బెదిరింపులు నిజమే : మహిళా రెజ్లర్ల కేసులో ఢిల్లీ కోర్టుకు పోలీసుల వెల్లడి

Jan 6,2024 | 10:19

మౌనంగా ఉండకపోతే కెరీర్‌ నాశనం చేస్తామన్నారు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి ఎంపి, డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను తీవ్రంగా బెదిరించారని,…

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ల రేస్‌ రద్దు

Jan 6,2024 | 10:06

తెలంగాణ : హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్‌ రద్దయింది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ-ప్రిక్స్‌ ఈవెంట్‌ జరగాల్సి ఉండగా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో నిర్వాహకులు ఈ కార్ల…