ప్రఖ్యాత అస్సాం నవలా రచయిత అరుణ్ గోస్వామి కన్నుమూత
అస్సాం: సాహిత్య దిగ్గజం, ప్రముఖ నవలా రచయిత, కథా రచయిత అరుణ్ గోస్వామి (80) జోర్హాట్లోని మిషన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అతను…
అస్సాం: సాహిత్య దిగ్గజం, ప్రముఖ నవలా రచయిత, కథా రచయిత అరుణ్ గోస్వామి (80) జోర్హాట్లోని మిషన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అతను…
బెంగళూరు: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ…
ఇంటర్నెట్ : సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్న తరుణంలో దేశంలో రాజకీయ పార్టీల ఎత్తులు, పొత్తులు ఒకవైపు, సైద్దాంతిక చర్చ, ప్రజా సమస్యలపై మరోవైపు చర్చలు…
బెంగళూరు : వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో బెంగళూరునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వర్షాలు పడక, బోర్లు ఎండిపోయి.. తాగడానికి నీరు లేక బెంగళూరు…
జపాన్ : జపాన్ చేపట్టిన తొలి ప్రయివేటు రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్లోని వకయమ ప్రిఫిక్చర్లోని లాంచ్ ప్యాడ్లో చోటు చేసుకొంది. స్థానిక…
సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు తొలి తరం కమ్యూనిస్టు నేత తరుణాచారి స్మారక స్తూపం ఆవిష్కరణ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయనగరం, పార్వతీపురం జిల్లాల టిడిపిలో కమలం చిచ్చురేపింది. పొత్తులో భాగంగా టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని…
నోయిడా: గ్రేటర్ నోయిడా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్ మూర్తి చౌక్ వద్ద ఉన్న ఈటరీస్లో ఈ ప్రమాదం జరిగింది. ఓ దాబాలో షార్ట్ సర్క్యూట్…
వీడిపోతున్న మిత్రపక్షాలు పొత్తుల కోసం బిజెపి వెంపర్లాట న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి భాగస్వామ్య పక్షాలతో బిజెపి జరుపుతున్న చర్చలు ఓ అడుగు…