బీహార్లో బిజెపిని అడ్డుకుంటాం : తేజస్వి యాదవ్
పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మరణానంతరం ఇటీవల ఆయనకు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతరత్న అవార్డులపై బిజెపి…
పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మరణానంతరం ఇటీవల ఆయనకు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతరత్న అవార్డులపై బిజెపి…
రంజీల్లో ఆడకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బీసీసీఐ హెచ్చరించింది. జాతీయ జట్టు సభ్యులు, గాయాల బారిన ఆటగాళ్లు మినహా అందరూ రంజీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ‘‘జాతీయ జట్టుకు సెలక్ట్…
ముంబై : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్కి మరో షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్ చవాన్ కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.…
వాషింగ్టన్ : కొద్దినెలల క్రితం ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడిన అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆస్టిన్ మూత్రాశయ సమస్యతో బాధపడుతున్నారు. డిసెంబరులో…
న్యూఢిల్లీ : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) నుంచి స్వతంత్ర డైరెక్టర్ మంజూ అగర్వాల్ రాజీనామా చేశారు. గతకొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలను సోమవారం…
తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సిఎం రేవంత్రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్బాబు ఈ బిల్లును…
ఎన్నికల బాండ్లలో కాషాయపార్టీకే అత్యధిక నిధులు 2022-23లో దాదాపు రూ.1300 కోట్లు కాంగ్రెస్ కంటే ఏడు రెట్లు అధికం న్యూఢిల్లీ : అటవీ హక్కులను, సామాన్య ప్రజానీకం…
పాట్నా : బీహార్ సిఎం నితీష్కుమార్ బిజెపి మద్దతుతో మరోసారి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.…
తెలంగాణ : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో … కాంగ్రెస్-బిఆర్ఎస్ ల మధ్య వాడీ వేడి…