లీడ్ ఆర్టికల్

  • Home
  • ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులు ఆలస్యం

లీడ్ ఆర్టికల్

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులు ఆలస్యం

Dec 25,2023 | 11:00

న్యూఢిల్లీ :   దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రన్‌వేపై విజిబిలిటీ (దృశ్యమాన్యత) దారుణంగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమాన…

కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సిఎం జగన్‌

Dec 25,2023 | 10:31

పులివెందుల (కడప) : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని … పులివెందులలోని సిఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో సిఎం జగన్‌ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో…

సమ్మె శిబిరాల్లో సాహిత్య సృజన

Dec 25,2023 | 09:39

            పాట పుట్టిందే పనీపాటల్లోంచి కాబట్టి, అనాదిగా అది కష్టజీవి పక్షమే! ఉవ్వెత్తున సాగిన ఉద్యమాల్లోంచి జనంపాట ఉద్భవించింది. ఆ…

అదనపు డోస్‌ అవసరం లేదు : డా.ఎస్‌.కె. అరోరా

Dec 25,2023 | 08:46

న్యూఢిల్లీ :   భారత్‌లో కొవిడ్‌ కొత్త సబ్‌వేరియంట్‌ జెఎన్‌.1 కేసులు వేగంగ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సబ్‌వేరియంట్‌ను నిరోధించేందుకు అదనపు మోతాదు వ్యాక్సిన్‌ అవసరంలేదని సార్స్‌-కోవ్‌-2 జెనోమిక్స్‌…

అంబరాన్నంటిన పిల్లల సంబరాలు

Dec 25,2023 | 10:55

– ముగిసిన హేలాపురి, పల్నాడు బాలోత్సవాలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా/ ఏలూరు అర్బన్‌ :బాలల్లో ఆటపాటలు యాంత్రికంగా తయారైన నేపథ్యంలో వారిలో సహజత్వాన్ని పెంచాలని, సృజనాత్మకతను ప్రోత్సహించాల్సిన అవసరం…

దత్‌, సాబ్జీల మరణం ఉద్యమాలకు తీరని లోటు

Dec 25,2023 | 08:45

– సంస్మరణ సభలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు ఎంఎకె దత్‌, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీల మరణం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల…

రెజ్లర్ల పోరుతో దిగొచ్చిన కేంద్రం-నూతన ప్యానెల్‌ రద్దు చేసిన ప్రభుత్వం

Dec 25,2023 | 10:58

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) నూతన కార్యవర్గాన్ని రద్దు చేయాలని రెజ్లర్లు తాజాగా చేపట్టిన పోరాటానికి కేంద్రం దిగరాక తప్పలేదు. డబ్ల్యూఎఫ్‌ఐ…

ఘోర ప్రమాదం : నలుగురు మృతి

Dec 25,2023 | 08:42

నల్గొండ : నల్గొండలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్‌ అదుపుతప్పి టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఎస్‌ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే…