కారును ఢీకొట్టిన ట్రాక్టర్ – ముగ్గురు మృతి
ఏటుకూరు (గుంటూరు) : ట్రాక్టర్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం గుంటూరుకి సమీపంలోని ఏటూకూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి…
ఏటుకూరు (గుంటూరు) : ట్రాక్టర్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం గుంటూరుకి సమీపంలోని ఏటూకూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి…
జీవన నైపుణ్యాలకు తోడు భాషలపై పట్టుంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ఇప్పుడు ఉద్యోగ పరీక్షలు రాయాలంటే ఆంగ్లంలో పట్టు చాలా అవసరం. అందుకే చాలామంది డిగ్రీలు పూర్తి…
అమరావతి : ‘ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ‘ నినాదంతో …. జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన…
ప్రజాశక్తి-యంత్రాంగం : ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.…
ఎన్నికల వేళ జిడిపికి రెక్కలు మూడవ త్రైమాసికంలో 8.4 శాతం పెరిగినట్టు ప్రకటన ప్రజాశక్తి – బిజినెస్ డెస్క్ : నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్నికల వేళ మరో…
రాజ్యాంగాన్ని కాలరాసే బిజెపిని, దాన్ని బలపరిచే పార్టీలనూ ఓడిద్దాం ‘రాజ్యాంగ పరిరక్షణ’ సదస్సులో వక్తలు ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో :దేశంలో ఏ మూలకు వెళ్లి..…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పింఛనుదారులకు సంబంధిత గ్రామ,…
ఒకప్పుడు సంఘ సంస్కరణకు, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి, అభ్యుదయ ఆలోచనల వరవడికీ పేరెన్నిక గన్న పశ్చిమ బెంగాల్ – ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఏలుబడిలో అరాచక పర్వానికి…
మోడీ ప్రభుత్వం నల్లచట్టాలను దొడ్డిదారిన అమలు చేయడమే కాక, విద్యుత్ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి…