లీడ్ ఆర్టికల్

  • Home
  • కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ – ముగ్గురు మృతి

లీడ్ ఆర్టికల్

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ – ముగ్గురు మృతి

Mar 1,2024 | 11:15

ఏటుకూరు (గుంటూరు) : ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం గుంటూరుకి సమీపంలోని ఏటూకూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి…

ఉపాధికి బాసటగా .. భాషా శిక్షణ

Mar 1,2024 | 10:57

జీవన నైపుణ్యాలకు తోడు భాషలపై పట్టుంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ఇప్పుడు ఉద్యోగ పరీక్షలు రాయాలంటే ఆంగ్లంలో పట్టు చాలా అవసరం. అందుకే చాలామంది డిగ్రీలు పూర్తి…

సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి పిలుపు – ఎపివి జెఎసి నేతలు అరెస్ట్

Mar 1,2024 | 11:17

అమరావతి : ‘ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ‘ నినాదంతో …. జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన…

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 11:41

ప్రజాశక్తి-యంత్రాంగం : ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.…

మోడీ సర్కారు మాయ !

Mar 1,2024 | 09:08

ఎన్నికల వేళ జిడిపికి రెక్కలు మూడవ త్రైమాసికంలో 8.4 శాతం పెరిగినట్టు ప్రకటన ప్రజాశక్తి – బిజినెస్‌ డెస్క్‌ : నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్నికల వేళ మరో…

మోడీ నుంచి దేశాన్ని రక్షించుకుందాం

Mar 1,2024 | 08:55

రాజ్యాంగాన్ని కాలరాసే బిజెపిని, దాన్ని బలపరిచే పార్టీలనూ ఓడిద్దాం ‘రాజ్యాంగ పరిరక్షణ’ సదస్సులో వక్తలు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో  :దేశంలో ఏ మూలకు వెళ్లి..…

Ap : సచివాలయాల్లోనే పింఛన్లు

Apr 1,2024 | 08:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పింఛనుదారులకు సంబంధిత గ్రామ,…

తృణమూల్‌ అరాచక పర్వం

Mar 1,2024 | 07:59

ఒకప్పుడు సంఘ సంస్కరణకు, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి, అభ్యుదయ ఆలోచనల వరవడికీ పేరెన్నిక గన్న పశ్చిమ బెంగాల్‌ – ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏలుబడిలో అరాచక పర్వానికి…

రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు ?

Mar 1,2024 | 08:04

మోడీ ప్రభుత్వం నల్లచట్టాలను దొడ్డిదారిన అమలు చేయడమే కాక, విద్యుత్‌ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి…