లీడ్ ఆర్టికల్

  • Home
  • ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

లీడ్ ఆర్టికల్

ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

Jan 19,2024 | 11:49

న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్‌ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…

రాష్ట్రాల వాటా కుదింపునకు యత్నం : ప్రధాని మోడీపై అల్‌ జజీరా కథనం

Jan 19,2024 | 11:19

ఆర్థిక కమిషన్‌ వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు న్యూఢిల్లీ : 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించారని…

గాయపడిన బిడ్డ బతికి లేని కుటుంబం

Jan 19,2024 | 17:37

బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో.. ఆకలితో ఏడుస్తున్న పిల్ల ఆకలి తీర్చాలని ఎంతలా తపనపడిపోతుందో. పాలు తాపించినా, లాలించినా బిడ్డ ఏడుపు ఆపకపోతే,…

నేటి నుంచి కులగణన 

Jan 19,2024 | 10:14

ఫిబ్రవరి 2 నాటికి ప్రక్రియ పూర్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం నుంచి కులగణనను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ…

చట్ట ప్రకారమే సమ్మె

Jan 19,2024 | 11:18

సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం షోకాజ్‌ నోటీసులకు అంగన్‌వాడీల వివరణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు ప్రజాశక్తి-యంత్రాంగం : ‘చట్ట ప్రకారమే సమ్మె చేస్తున్నాం.. మా సమస్యలను…

వ్యవసాయ నిధులు రూ.లక్ష కోట్లు వెనక్కి : అకౌంట్స్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌ నివేదిక వెల్లడి

Jan 19,2024 | 16:51

రైతులకు, వ్యవసాయ రంగానికి తీరని ద్రోహం : ఎఐకెఎస్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్లపరంగావించడమే కార్యక్రమంగా పెట్టుకున్న మోడీ సర్కార్‌ అసలు…

మట్టి పువ్వు

Jan 19,2024 | 09:00

చీకటిని మోసీ మోసీ ఇక చీకటి అంతు తేల్చేందుకు నిదురపోయే జాతిని జాగృత పరిచేందుకు నిదురలేని రాత్రిగా మెలకువతో తానే ఒక వేకువగా ఒక మహా సంక్షోభంలోంచి…

ఘోర అగ్నిప్రమాదం – ఆరుగురు సజీవదహనం

Jan 19,2024 | 08:50

న్యూఢిల్లీ : ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగరు సజీవదహనమయ్యారు. నిన్న రాత్రి సమయంలో పితంపురా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో…

ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ విడుదల

Jan 19,2024 | 08:19

 రూ.46.90కోట్లనుబటన్‌ నొక్కి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసిన సిఎం జగన్‌ ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు వైసిపి ప్రభుత్వం…