ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…
న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…
ఆర్థిక కమిషన్ వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు న్యూఢిల్లీ : 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించారని…
బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో.. ఆకలితో ఏడుస్తున్న పిల్ల ఆకలి తీర్చాలని ఎంతలా తపనపడిపోతుందో. పాలు తాపించినా, లాలించినా బిడ్డ ఏడుపు ఆపకపోతే,…
ఫిబ్రవరి 2 నాటికి ప్రక్రియ పూర్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం నుంచి కులగణనను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ…
సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం షోకాజ్ నోటీసులకు అంగన్వాడీల వివరణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు ప్రజాశక్తి-యంత్రాంగం : ‘చట్ట ప్రకారమే సమ్మె చేస్తున్నాం.. మా సమస్యలను…
రైతులకు, వ్యవసాయ రంగానికి తీరని ద్రోహం : ఎఐకెఎస్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్లపరంగావించడమే కార్యక్రమంగా పెట్టుకున్న మోడీ సర్కార్ అసలు…
చీకటిని మోసీ మోసీ ఇక చీకటి అంతు తేల్చేందుకు నిదురపోయే జాతిని జాగృత పరిచేందుకు నిదురలేని రాత్రిగా మెలకువతో తానే ఒక వేకువగా ఒక మహా సంక్షోభంలోంచి…
న్యూఢిల్లీ : ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగరు సజీవదహనమయ్యారు. నిన్న రాత్రి సమయంలో పితంపురా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో…
రూ.46.90కోట్లనుబటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సిఎం జగన్ ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు వైసిపి ప్రభుత్వం…