లీడ్ ఆర్టికల్

  • Home
  • WIPL: ఫైనల్‌కు చేరేదెవరో..?

లీడ్ ఆర్టికల్

WIPL: ఫైనల్‌కు చేరేదెవరో..?

Mar 14,2024 | 22:24

నేడు డబ్ల్యుపిఎల్‌ ఏకైక సెమీస్‌ రాత్రి 7.30గం||ల నుంచి న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ ఏకైక సెమీఫైనల్‌ పోటీ శుక్రవారం జరగనుంది. బుధవారంతో ముగిసిన…

పేటియంలో 20% ఉద్యోగులపై వేటు

Mar 14,2024 | 21:58

నేటి నుంచి పిపిబిఎల్‌పై ఆర్‌బిఐ ఆంక్షలు న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిందని…

Ranji Trophy: విజేత ముంబయి

Mar 14,2024 | 22:16

రంజీట్రోఫీ టైటిల్‌ 42వ సారి కైవసం ముంబయి: రంజీట్రోఫీ టైటిల్‌ను ముంబయి జట్టు రికార్డుస్థాయిలో 42వ సారి చేజిక్కించుకుంది. గురువారంతో ముగిసిన ఫైనల్లో ముంబయి 169పరుగుల తేడాతో…

18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం

Mar 14,2024 | 16:13

న్యూఢిల్లీ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్‌ చేసింది. దేశంలో…

ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం

Mar 14,2024 | 15:21

అమరావతి: ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు గురువారం ప్రమాణం చేశారు. జస్టిస్‌ బప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్‌ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…

పంజాబ్‌లో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ

Mar 14,2024 | 14:39

పంజాబ్‌ : పంజాబ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నది. ఆ 8 మంది సభ్యుల జాబితాను గురువారం విడుదల చేశారు. దీంట్లో…

CAA : సిఎఎ వెనక్కి తీసుకోబోం : అమిత్‌ షా

Mar 14,2024 | 15:23

న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని వెనక్కి తీసుకోబోమని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని…

జమిలీ ఎన్నికల నిర్వహణపై కోవింద్‌ కమిటీ ఏకాభిప్రాయం.. రిపోర్టులో ఏమున్నదంటే..

Mar 14,2024 | 13:02

న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. గురువారం ఆ రిపోర్టును రాష్ట్రపతి ముర్ముకు…

వైఎస్సార్‌ ఈబీసీ నిధులు విడుదల..మహిళల అకౌంట్లో రూ. 15000

Mar 14,2024 | 14:11

నంద్యాల : ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం కింద ఈ ఏడాదికి గాను అర్హులైన ఈబీసీ మహిళల అకౌంట్లలో రూ.15000…