Summer: ఎండల్లో పండ్లు, పండ్ల రసాలే మేలు
వేసవిలో ఒంట్లోని శక్తి వేగంగా హరించుకుపోతుంది. ఈ సీజన్లో లభించే పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే ఎంతోకొంత ఉపశమనం పొందొచ్చు. పండ్లుగా తినటమే కాకుండా రసాలు (జ్యూసులు)గా…
వేసవిలో ఒంట్లోని శక్తి వేగంగా హరించుకుపోతుంది. ఈ సీజన్లో లభించే పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే ఎంతోకొంత ఉపశమనం పొందొచ్చు. పండ్లుగా తినటమే కాకుండా రసాలు (జ్యూసులు)గా…
ఎవరైనా ఎందుకు తమ జ్ఞాపకాల్ని గ్రంథస్థం చేయాలి? యే వ్యక్తి జ్ఞాపకాలైనా సామాజిక అనుభవాల, అనుభూతుల సమాహారమే. సమాజం(లో) లేని వ్యక్తిని ఊహించలేం. వ్యక్తి మేధస్సు కూడా…
ఫైనల్లో చతికిలబడ్డ ఢిల్లీ న్యూఢిల్లీ : మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్) రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన…
ఇసి వెబ్సైట్లో ఎలక్టోరల్ బాండ్ల కొత్త సమాచారం బిజెపికే రూ.6,986.5 కోట్లు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం మళ్లీ…
ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ దుండగుల దుశ్చర్య గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్లో ఘటన గాంధీనగర్ : అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ అంతర్జాతీయ బాలుర…
ముంబయి : బిజెపిది హడావుడి మాత్రమేనని, రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణలకు, అవసరమైన మార్పులకు పార్లమెంటు ఉభయ…
‘బాండ్ల’పై టిడిపి, వైసిపి, జనసేనకు వి.శ్రీనివాసరావు ప్రశ్న ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన…
చిలకలూరిపేట: ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో బప్పూడిలో ఏర్పాటు చేసిన…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై మరో తప్పుడు కేసు బనాయించారని ఆప్ మంత్రి అతిషీ మండిపడ్డారు. కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆదివారం తాజాగా సమన్లు…