లీడ్ ఆర్టికల్

  • Home
  • అభిశంసనను ఎదుర్కోనున్న మాల్దీవుల అధ్యక్షుడు

లీడ్ ఆర్టికల్

అభిశంసనను ఎదుర్కోనున్న మాల్దీవుల అధ్యక్షుడు

Jan 29,2024 | 16:35

 మాలె :    ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్‌ ముయిజ్జు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి)…

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Jan 29,2024 | 15:08

  న్యూఢిల్లీ :   రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులకు ఎంపికకు షెడ్యూల్‌ ఖరారు…

మీతో మీరే పోటీపడండి : ప్రధాని మోడీ

Jan 29,2024 | 14:40

న్యూఢిల్లీ :   విద్యార్థులు ఇతరులను పోటీగా భావించకుండా .. తమకు తామే పోటీగా భావించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే మీ పిల్లల రిపోర్టు కార్డులను మీ…

బీహార్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర

Jan 29,2024 | 12:57

పాట్నా :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్ర సోమవారం బీహార్‌లోకి ప్రవేశించింది. ఆర్‌జెడి, కాంగ్రెస్‌ కూటమికి ముగింపు పలికిన…

కాషాయ జెండా తొలగింపుపై కెరగోడులో ఉద్రిక్తత.. 144 సెక్షన్‌ విధింపు

Jan 29,2024 | 12:14

బెంగళూరు :   కాషాయ జెండా కర్ణాటక మాండ్యజిల్లాలోని కెరగోడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాషాయ జెండా తొలగింపుపై బిజెపి, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.…

హీరోలు వెంకటేష్‌-రానాలపై కేసు నమోదు – కోర్టు కీలక ఆదేశం

Jan 29,2024 | 12:13

తెలంగాణ : ఫిల్మిం నగర్‌ డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేతపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణలోని నాంపల్లి కోర్టు హీరోలు వెంకటేష్‌-రానాలపై కేసు నమోదుకు ఆదేశించింది. నటుడు విక్టరీ…

Filmfare Awards 2024: ఉత్తమ చిత్రం.. 12thఫెయిల్‌

Jan 29,2024 | 11:58

అహ్మదాబాద్‌ : బాలీవుడ్‌ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల జాబితా వచ్చేసింది. 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డుల వేడుక గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహాసంగా జరిగింది. 2023 విడుదలైన…

విషాదం – కృష్ణా నదిలో నీటమునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

Jan 29,2024 | 11:56

విజయవాడ అర్బన్‌ : సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడ పటమటకు చెందిన నడుపల్లి నాగసాయి…

ముషీరాబాద్‌లో ఉద్రిక్తత – దళితుల ఇండ్లు కూల్చివేత

Jan 29,2024 | 11:17

ముషీరాబాద్‌ (తెలంగాణ) : హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో జిహెచ్‌ఎంసి అధికారులు దళితుల ఇళ్లను కూల్చివేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాంధీనగర్‌ డివిజన్‌లోని స్వామి వివేకానంద నగర్‌లో కొందరు…