లీడ్ ఆర్టికల్

  • Home
  • హర్యానా షాక్‌!

లీడ్ ఆర్టికల్

హర్యానా షాక్‌!

May 9,2024 | 08:42

లోక్‌సభ ఎన్నికల వేళ… హర్యానా సర్కారుకు ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు ఉపసంహరించుకోవటంతో- అధికార బిజెపికి గట్టి షాక్‌ తగిలింది. ఇండిపెండెంట్ల సపోర్టుతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఉన్న…

ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు

May 9,2024 | 00:13

-వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని క్యాట్‌ ఆదేశం ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో :సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను…

హర్యానాలో తాజాగా ఎన్నికలు జరపండి – కాంగ్రెస్‌ డిమాండ్‌

May 8,2024 | 23:52

– హస్తం పార్టీకి జెజెపి మద్దతు చండీఘడ్‌ : హర్యానాలోని బిజెపి ప్రభుత్వానికి ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎలు మద్దతును ఉపసంహరించుకోవడంతో మైనారిటీలో పడిన నయాబ్‌ సింగ్‌ సైని…

17 నుంచి సిఎం జగన్‌ విదేశీ పర్యటన

May 8,2024 | 23:48

– అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు ఈ నెల 17 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సిఎం…

కమ్యూనిస్టులు బలపడటం ద్వారానే రాష్ట్రాభివృద్ధి- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

May 8,2024 | 23:45

– బిజెపిపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత – అది టిడిపి కూటమి, వైసిపిపైనా పడుతుంది ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలపడటం ద్వారానే అభివృద్ధి…

అటవీ చట్ట సవరణతో ఆదివాసీలకు ముప్పు

May 8,2024 | 23:30

– కార్పొరేట్ల కోసం బిజెపి దుష్ట చర్యలు – పాడేరు, చింతపల్లి ఎన్నికల ప్రచార సభల్లో బృందా కరత్‌ ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి…

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ముకుమ్మడి సెలవులు..!

May 8,2024 | 23:13

86 విమానాల రద్దు ప్రయాణికుల ఆందోళన డిజిసిఎ నోటీసులు న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఉద్యోగులు ముకుమ్మడి సెలవులు పెట్టారు. దీంతో బుధవారం…

ఐరాస ఉగ్రవాద నిరోధక ట్రస్ట్‌ పండ్‌కి భారత్‌ ఐదు లక్షల డాలర్ల సాయం

May 8,2024 | 18:37

ఐరాస :    ఐరాస ఉగ్రవాద నిరోధక ట్రస్ట్‌ ఫండ్‌ (సిటిటిఎఫ్‌)కి భారత్‌ ఐదు లక్షల డాలర్లు (దాదాపు రూ.4,17,50,725 ) సాయం అందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా…

పాలస్తీనా అనుకూల పోస్ట్‌కు ప్రిన్సిపల్‌ మద్దతు .. విధుల నుండి తొలగింపు

May 8,2024 | 17:09

ముంబయి :   పాలస్తీనా అనుకూల పోస్ట్‌కు మద్దతు తెలిపిన ఓ ప్రిన్సిపల్‌ను విధులనుండి తొలగించారు. మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. ప్రిన్సిపల్‌ పర్వీన్‌…