ఓటుకు లంచం కేసులో ఎమ్మెల్యేలు, ఎంపిలు మినహాయింపు పొందలేరు
రాజ్యాంగ రక్షణ కల్పించలేం – లంచం తీసుకోవడమనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోంది లంచం తీసుకుని ఓటు వేయడం నేరపూరిత చర్య ఎంపి, ఎమ్మెల్యేల లంచం…
రాజ్యాంగ రక్షణ కల్పించలేం – లంచం తీసుకోవడమనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోంది లంచం తీసుకుని ఓటు వేయడం నేరపూరిత చర్య ఎంపి, ఎమ్మెల్యేల లంచం…
పారిస్ ఒలింపిక్స్కు అర్హత న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్(టిటి) టీమ్ జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి. ఒలింపిక్స్కు టీమ్ విభాగంలో పురుషుల, మహిళల…
గాజా : భూ, సముద్రం, వాయుమార్గాల ద్వారా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ వరుసగా 150వ రోజుకి చేరుకుంది. ఇప్పటికీ ఆక్రమణ దళాలు పాలస్తీనా పౌరులపై…
న్యూఢిల్లీ : లంచం తీసుకున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలను అడ్డుకోవాలన్న టిఎంసి నేత మహువా మొయిత్రా అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. పార్లమెంటులో ప్రశ్నలు…
బెంగళూరు : రామేశ్వరం కేఫ్లో పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించినట్లు బెంగళూరు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో అనుమానితుడు 9…
గాజా : కాల్పుల విరమణ చర్చలు పురోగమిస్తుండగా, మరోవైపు గాజాలో పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రి ఇంటెన్సివ్…
బెత్లెహెం : పాలస్తీనా ప్రజలకు మద్దతుగా, గాజా స్ట్రిప్లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ రాజధానులు, నగరాల్లో శనివారం భారీ ప్రదర్శనలు, ర్యాలీలు…
ఇంటర్నెట్ డెస్క్ : వారం వారం థియేటర్లోనూ.. ఓటీటీలోనూ సినిమాలు విడుదలయి సందడి చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోనూ.. థియేటర్లోనూ ఏయే చిత్రాలు విడుదల కానున్నాయో…
ఆదిలాబాద్ : కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివఅద్ధికి ఆటంకం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదిలాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ…