లీడ్ ఆర్టికల్

  • Home
  • చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం.. భారత్‌ జట్టు ప్రకటన..

లీడ్ ఆర్టికల్

చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం.. భారత్‌ జట్టు ప్రకటన..

Feb 10,2024 | 11:20

ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు…

బాధితుడే భరోసాగా నిలుస్తున్నాడు !

Feb 10,2024 | 10:56

జీవితం ఎన్నో సవాళ్లను మన ముందుంచుతుంది. ప్రతి అవరోధాన్ని అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలి. ముఖ్యంగా యువతలో ఆ పోరాట పటిమ ఉండాలి. సవాళ్లను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరికీ…

1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను అధిగమించిన గ్లోబల్‌ వార్మింగ్‌

Feb 10,2024 | 10:46

 ప్రప్రధమంగా ఏడాది పొడవునా నమోదైన ఇదే పరిస్థితి బ్రస్సెల్స్‌ : మొట్టమొదటిసారిగా, గ్లోబల్‌ వార్మింగ్‌ ఏడాది పొడవునా 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటిపోయిందని వాతావరణ నిపుణులు శుక్రవారం…

అనుకోని ప్రధాని.. అరుదైన పురస్కారం..!

Feb 10,2024 | 10:41

న్యూఢిల్లీ : దక్షిణాది నుంచి, మరీ ముఖ్యంగా తెలుగు గడ్డ నుంచి దేశంలోనే సర్వశక్తివంతమైన ప్రధాని పదవిని అధిష్టించిన వ్యక్తిగా పాములపర్తి వెంకట నరసింహారావు (పివి నరసింహరావు)…

తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Feb 10,2024 | 09:58

తెలంగాణ : తెలంగాణ కేబినెట్‌ సమావేశం శనివారం ప్రారంభమై కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీహాల్‌ లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రి మండలి బడ్జెట్‌ను ఆమోదం తెలపనుంది. ఇరిగేషన్‌శాఖపై శ్వేతపత్రం,…

తమిళనాడులో ఎన్‌ఐఏ దాడులు – ఏకకాలంలో 27చోట్ల సోదాలు

Feb 10,2024 | 09:39

చెన్నై : తమిళనాడులో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు,…

ఫెడరలిజం పరిరక్షణ!

Feb 10,2024 | 08:12

                 కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలకు వ్యతిరేకంగా కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు…

అయోధ్య వివాదం దేనికోసం ?

Feb 10,2024 | 08:17

అయితే నేను ఇంతకు ముందు రాసినట్లు…ఇది ఉత్తరప్రదేశ్‌లో ధూళిమయంగా ఉన్న ఒక చిన్న పట్టణంలో రెండు ఫుట్‌బాల్‌ మైదానాల పరిమాణంలో ఉండే చిన్నపాటి భూమికి సంబంధించిన వివాదం…