లీడ్ ఆర్టికల్

  • Home
  • మహారాష్ట్రలో పడవ బోల్తా… ఆరుగురు మహిళలు గల్లంతు

లీడ్ ఆర్టికల్

మహారాష్ట్రలో పడవ బోల్తా… ఆరుగురు మహిళలు గల్లంతు

Jan 24,2024 | 10:36

ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం మహారాష్ట్ర : పడవ బోల్తా కొట్టి, ఆరుగురు మహిళలు గల్లంతైన విషాద ఘటన మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది. వైన్…

గొప్ప మానవతావాది డాక్టర్‌ సిరిపురపు జ్యోతి

Jan 24,2024 | 10:34

కమ్యూనిస్టు నాయకులు నాగళ్ల జానకీరామయ్య, రాజేశ్వరమ్మల గారాలపట్టి డాక్టర్‌ సిరిపురపు జ్యోతి గొప్ప మానవతావాది. మత్తు డాక్టర్‌ (ఎనస్తీషియా)గా సుపరిచితురాలైన ఆమె గురించి, ఆమె సేవల గురించి…

గుజరాత్‌లో మద్యానికి తలుపులు తెరిచిన బిజెపి

Jan 24,2024 | 10:18

గిఫ్ట్‌ సిటీలో అనుమతించిన ప్రభుత్వం గాంధీనగర్‌ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించాలని నినదించి మద్య రహిత సమాజాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ నడిచిన నేలపై బిజెపి…

కృష్ణపట్నంలో కంటైనర్‌ టెర్మినల్‌కు షాక్‌! 

Jan 24,2024 | 10:07

తమిళనాడుకుతరలిపోతున్న నౌకలు రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్ను ఆదాయానికి గండి భారీగా ఉపాధి,ఉద్యోగాలకు కోత ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : ఆసియాలోనే అతి పెద్దదైన నెల్లూరు…

వ్యక్తులను కట్టేసి,కొట్టే అధికారం పోలీసులకుందా ? : ఖెడా సంఘటనను ప్రస్తావిస్తూ సుప్రీం వ్యాఖ్యలు

Jan 24,2024 | 09:47

న్యూఢిల్లీ : గార్బా ఉత్సవానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో 2022లో గుజరాత్‌లోని ఖెడా జిల్లాలో నలుగురు పోలీసులు ఒక స్తంభానికి ముస్లింలను కట్టివేసి బహిరంగంగా కొరడా దెబ్బలు…

వృద్ధికి రెక్కలు !

Jan 24,2024 | 09:41

ఎన్నికల వేళ భారీగా నమోదు సర్కారు అంకెల గారడి 16.22 శాతంగా గణించిన ప్రణాళిక శాఖ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎన్నికల వేళ…

కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న

Jan 24,2024 | 09:27

బీహార్‌ జన నాయక్‌కు ప్రకటించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డును బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ‘సోషలిస్టు’ నేత కర్పూరి…

మున్సిపల్‌ వర్కర్స్‌కు ‘సంక్రాంతి’ కానుక

Jan 24,2024 | 09:16

జిఓ 12 విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికులకు సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన సంక్రాంతి కానుక రూ.వెయ్యికి సంబంధించిన జిఓ ఎంఎస్‌…

సమ్మె విజయవంతం

Jan 24,2024 | 08:07

అంగన్‌వాడీ సంఘాల ప్రకటన సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన నాయకులు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :డిసెంబర్‌ 12వ తేదీ నుండి చేపట్టిన సమ్మె విజయవంతం అయిందని అంగన్‌వాడీ…