జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్య సునీతకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులోని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి మాట్లాడటానికి ఆయన…
అమరావతి : దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు,…
గ్రామాల్లో డంప్లు ఎన్నికల నేపథ్యంలో భారీగా పెరిగిన డిమాండ్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. పోటీలో…
రాయపుర్ : ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగి 9మంది మృతి చెందారు. బెమెతరా జిల్లాలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని, మినీ వ్యాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…
తీరు మారని బిజెపి స్టార్ క్యాంపెయినర్లు నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్సింగ్, యోగి ప్రసంగాల్లో స్పష్టం న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలపై వివరణ కోరుతూ కేంద్ర…
ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి అమలాపురంలోని మామిడికుదురు మండలంలో జరిగింది. నగర గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల…
– నంద్యాల, కడపలో 45.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడు భగభగ మండిపోతున్నాడు. మరో రెండు రోజుల్లో మే నెల సమీపిస్తుండటంతో…
-ప్రజలపై ధరలు, పన్నుల భారాలు మోపబోమని హామీ ఇవ్వాలి -రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్లను సాగనంపండి -ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలి సిపిఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాస రావు అమరావతి:…
ఛేదనలో విల్ జాక్స్ అజేయ సెంచరీ విరాట్ కోహ్లి అర్ధ శతక జోరు గుజరాత్పై బెంగళూరు ఘన విజయం గుజరాత్ 200/3, బెంగళూర్ 206/1 ఐపీఎల్ 17వ…