లీడ్ ఆర్టికల్

  • Home
  • ఈ  ‘వ్యవస్థ’తో కొందరికే ప్రయోజనం : రాహుల్‌ గాంధీ

లీడ్ ఆర్టికల్

ఈ  ‘వ్యవస్థ’తో కొందరికే ప్రయోజనం : రాహుల్‌ గాంధీ

Feb 13,2024 | 17:35

న్యూఢిల్లీ :   దేశంలోని ‘వ్యవస్థ’తో కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. మిగిలిన వారంతా పన్నులు చెల్లిస్తూ, ఆకలితో చనిపోతున్నారని…

యుపి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ

Feb 13,2024 | 15:28

లక్నో :   అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభకు తమ అభ్యర్థులను ప్రకటించింది. రామ్‌జీలాల్‌ సుమన్‌, జయాబచ్చన్‌, మాజీ ఐఎఎస్‌…

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్‌ కన్నుమూత..

Feb 13,2024 | 13:34

భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్‌ కన్నుమూశారు. ఆయన వయసు (95). వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని…

మహారాష్ట్ర ఎంపిల ఎన్నికలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడనుందా ..!

Feb 13,2024 | 13:19

ముంబయి :    మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు సీనియర్‌ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పిన కొద్ది రోజుల…

మంత్రి పదవికి సెంథిల్‌ బాలాజీ రాజీనామా..!

Feb 13,2024 | 13:02

చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ తన పదవికి రాజీనామ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్‌…

‘ ఢిల్లీ ఛలో’ రైతులపై టియర్‌గ్యాస్‌

Feb 13,2024 | 16:26

 న్యూఢిల్లీ :    శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఢిల్లీలోని పంజాబ్‌ -హర్యానా సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు.  అయితే   రైతులు…

కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన ఆప్‌ ప్రభుత్వం

Feb 13,2024 | 11:55

 న్యూఢిల్లీ   :    రైతులను నిర్బంధించేందుకు ఢిల్లీలోని స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఆప్‌ ప్రభుత్వం తిరస్కరించింది. బవానాలోని రాజీవ్‌గాంధీ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా…

కోటాలో కొనసాగుతున్న విద్యార్థుల మరణాలు.. జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య

Feb 13,2024 | 12:22

కోటా : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. 12వ తరగతి చదువుతూనే జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి   తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే…

ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న లక్షలాది మంది రైతులు

Feb 13,2024 | 11:21

న్యూఢిల్లీ :    పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ   పంజాబ్‌ రైతుల నిరసన కార్యక్రమం ‘ఢిల్లీ ఛలో’ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.  ఢిల్లీ ఛలోను అడ్డుకునేందుకు…