మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి
ప్రస్తుత సమాజంలో మనిషి జీవితం గడియారంతో పరుగెత్తాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మనశ్శాంతిగా గడిపే క్షణాలు వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. ప్రతి క్షణం ఉద్యోగం, వ్యాపారం, చదువులు, పోటీ పరీక్షలు…
తక్షణమే కాల్పుల విరమణ చేయాలంటూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ఖాతరుచేయబోనంటూ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రకటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇజ్రాయిల్ చేస్తున్న…
‘వికసిత భారత్’ అంటూ బిజెపి చేస్తున్న ప్రచార గాలి తీస్తూ రెండు నివేదికలు తాజాగా వెలువడ్డాయి. ఒకటి ప్రపంచ సంతోష సూచికలో మన దేశ స్థానం గత…
చదువుకున్నవారిలో మరీ ఎక్కువ స్పష్టం చేసిన ఐఎల్ఒ, ఐహెచ్డి నివేదిక మోడీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకం ఫలితమే : ప్రతిపక్షాల విమర్శ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉపాధి…
టిడిపి, జనసేన, బిజెపిలకు జగన్ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహాదా ఇచ్చిందా? ప్రొద్దుటూరు ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్ ప్రజాశక్తి-కడప ప్రతినిధి : రాష్ట్ర ప్రజలకు…
-పవర్లూములు, చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ -రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు -50 ఏళ్లు నిండిన బిసిలకు పింఛన్ -‘ప్రజాగళం’ సభల్లో…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :యర్రజర్ల కొండ ఐరన్ నిక్షేపాలను విశాఖ ఉక్కుకు కేటాయించాలని, జిందాల్కు అప్పగించేందుకు ప్రయత్నించడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఎన్ఆర్ఐ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో ముగ్గురు పోటీచేస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:కాకినాడలో అర్చకుడిపై దాడిచేసిన వైసిపి కార్పొరేటర్ సిరియాల చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు…