Asian Under-22 Boxing: భారత్ ఖాతాలో ఐదు స్వర్ణాలు
కజకిస్తాన్లో జరుగుతున్న ఆసియా అండర్-22 అండ్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు ఐదు స్వర్ణ పతకాలను సాధించారు. పురుషుల విభాగంలో బ్రిజేశ్(48 కేజీలు), ఆర్యన్ హుడా(51…
కజకిస్తాన్లో జరుగుతున్న ఆసియా అండర్-22 అండ్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు ఐదు స్వర్ణ పతకాలను సాధించారు. పురుషుల విభాగంలో బ్రిజేశ్(48 కేజీలు), ఆర్యన్ హుడా(51…
ప్రజాశక్తి-కడప : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా…
కేప్ కెనావెరాల్ : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో…
అహ్మదాబాద్ : అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి మోడి అన్నారు. మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న పాఠశాలలో మోడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన…
95 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ మొత్తం 1,351 మంది అభ్యర్థులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ…
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టును నాలుగు ప్రధాన పార్టీల అవకాశవాద రాజకీయ క్రీడ ప్రశ్నార్ధకం చేసింది. ప్రాజెక్టు కోసం తమ భూములు,…
తెలుగు జాతి స్ఫూర్తి ప్రదాత, ఆదివాసీల ఆరాధ్య నేత అల్లూరి సీతారామరాజు అమరుడై వందేళ్ళు అయ్యింది. అల్లూరి నేతృత్వంలో… ఆదివాసీల మౌలిక సమస్యల పరిష్కారం కోసం, బ్రిటిష్…
వారసత్వ పన్నుపై మోడీ చేస్తున్న ప్రకటనలు అల్పత్వాన్నే చూపిస్తున్నాయి. ఒక దేశ ప్రధాని నుండి ఈ స్థాయి ప్రకటనలు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ స్థాయిలో ఉన్నవారు…