లీడ్ ఆర్టికల్

  • Home
  • నిర్వాసితులను వెలుగొండలో ముంచుతారా? : సిపిఐ(యం)

లీడ్ ఆర్టికల్

నిర్వాసితులను వెలుగొండలో ముంచుతారా? : సిపిఐ(యం)

Mar 2,2024 | 20:23

-అసంపూర్ణ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎన్నికల స్టంటు అమరావతి: ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు క్రింద 11 గ్రామాల్లో ఉన్న 8 వేల కుటుంబాలకు పునరావాసం ఇవ్వకుండానే ప్రాజెక్టును…

మరో తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు : రెబల్‌ ఎమ్మెల్యే రాణా

Mar 2,2024 | 17:11

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి…

టిఎంసి అంటేనే అవినీతి : మోడీ

Mar 2,2024 | 15:37

పశ్చిమబెంగాల్‌ : పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న టిఎంసి (తృణమూల్‌ కాంగ్రెస్‌) అవినీతిపై ప్రధాని మోడీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో 42 సీట్లను గెలిచే…

86 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు కెఫేలో పేలుడు ఘటన : నిందితుని కోసం పోలీసులు గాలింపు

Mar 2,2024 | 13:55

బెంగళూరు : బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడుకి పాల్పడిన అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.…

గౌతం గంభీర్‌ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌ బై..

Mar 2,2024 | 12:30

ఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలగి క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని…

మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కి నితిన్‌ గడ్కరీ లీగల్‌ నోటీసులు

Mar 2,2024 | 12:20

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం కాంగ్రెస్‌ నేతలకు చట్టపరమైన నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ని…

మహిళలు సాధించిన విజయాన్ని ఎలా విలువకడుతున్నారు ? : యాడ్‌ పై సానియామీర్జా పోస్ట్‌

Mar 2,2024 | 13:13

‘మహిళల విజయం’పై శక్తివంతమైన సందేశంతో కూడిన అర్బన్‌ కంపెనీ ప్రకటనపై టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె శనివారం పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా…

ప్రొ కబడ్డీ సీజన్‌-10 విజేత పుణేరి పల్టన్స్‌

Mar 2,2024 | 11:18

ఫైనల్లో హర్యానా స్టీలర్స్‌పై గెలుపు ముగిసిన ప్రొ కబడ్డీ సీజన్‌-10 పోటీలు హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-10 టైటిల్‌ను పుణేరి పల్టన్స్‌ తొలిసారి కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని…

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

Mar 2,2024 | 11:15

 పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి :మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.…