లీడ్ ఆర్టికల్

  • Home
  • నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

లీడ్ ఆర్టికల్

నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

Jan 1,2024 | 08:24

– పోటీ కార్మికులతో పనులు చేయించడం ఆపాలి – రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం: మున్సిపల్‌ కార్మికుల సమస్యను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం…

ప్రధాని ‘క్రూరత్వం ’ బాధ కలిగించింది : రాహుల్‌ గాంధీ

Jan 1,2024 | 08:23

న్యూఢిల్లీ :   రెజ్లర్లపై ప్రధాని మోడీ క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆదివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని దేశ సంరక్షకుడని, రెజ్లర్ల పట్ల ఆయన ఈ…

సిఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 08:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి…

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా అరవింద్‌ పనగరియా

Jan 1,2024 | 08:22

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగరియాను 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రిత్విక్‌ రంజనం పాండేను కమిషన్‌…

ప్రజాశక్తి పాఠకులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 08:17

పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు ప్రజాశక్తి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు – సంపాదకులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిడ్నీలోని ఒపెరా హౌస్‌ హార్బర్‌ వంతెన వద్ద మిరిమిట్లు…

‘పోరాడుదాం… ఆంధ్ర’

Dec 31,2023 | 21:46

-ఆట, పాటలతో అంగన్‌వాడీల నిరసన -20వ రోజూ కొనసాగిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం:అంగన్‌వాడీల సమ్మె 20వ రోజూ కొనసాగింది. ఆదివారం ఆట, పాటలతోపాటు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.…

బోయింగ్‌ విమానాల నిర్వహణపై అప్రమత్తమైన భారత్‌

Dec 31,2023 | 16:37

న్యూఢిల్లీ  :   కొత్తగా నిర్మించిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ ప్యాసింజర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లలో లూజ్‌ బోల్ట్‌ హెచ్చరికల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఈ విమానాలను నిర్వహించే ఆకాశ…

కాశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్‌ -ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం

Dec 31,2023 | 15:34

న్యూఢిల్లీ :   జమ్ము కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ  తెహ్రీక్‌-ఎ- హురియత్‌ (టిఇహెచ్‌)  కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిషేధం విధించింది. జమ్ముకాశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు ఈ సంస్థ…

‘వికసిత్‌ భారత్‌’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి : ప్రధాని మోడీ

Dec 31,2023 | 13:48

న్యూఢిల్లీ   :   దేశం ‘వికసిత్‌ భారత్‌’ మరియు స్వావలంబన స్ఫూర్తితో నిండిపోయిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని 2024 నూతన సంవత్సరంలో కూడా కొనసాగించాలని అన్నారు.…