లీడ్ ఆర్టికల్

  • Home
  • సందేశ్‌ఖలి కేసు నిందితుడు షాజహాన్‌ను సస్పెండ్‌ చేసిన టిఎంసి

లీడ్ ఆర్టికల్

సందేశ్‌ఖలి కేసు నిందితుడు షాజహాన్‌ను సస్పెండ్‌ చేసిన టిఎంసి

Feb 29,2024 | 17:18

కోల్‌కతా :   సందేశ్‌ఖలి కేసులో అరెస్టయిన పార్టీ నేత షేక్‌ షాజహాన్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) సస్పెండ్‌ చేసింది. ఆయనపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.…

ప్రసూతి సెలవుల్లో వివక్ష తగదు

Feb 29,2024 | 08:18

 రెగ్యులర్‌, కాంట్రాక్టు ఎవరైనా ఒకటే  కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ కోల్‌కతా : ప్రసవం, ప్రూతీ శలవుకు సంబంధించి ఒక మహిళకు గల హక్కుపై రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉద్యోగుల…

కలిసి నడుస్తాం 

Feb 29,2024 | 07:54

తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌  పొగడ్తల జోరు…విమర్శల హోరు  రాష్ట్ర సమస్యల ఊసే లేని ప్రసంగాలు   టిక్కెట్లు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ప్రజాశక్తి-తాడేపల్లి…

ఇద్దరు అమ్మలు.. బోలెడు ప్రశ్నలు…

Feb 29,2024 | 07:36

బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోతుంది తల్లి హృదయం. బిడ్డ క్షణం కంటిముందు కనిపించకపోతే తెగ కంగారు పడిపోతుంది. మరి ఆ తల్లే గుండె రాయి చేసుకుని…

నారీశక్తి

Feb 29,2024 | 07:01

మాటలు కోటలు దాటినా, ఆచరణ అడుగు కూడా పడకపోతే ఏమవుతుందనడానికి అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎదుర్కున్న పరిస్థితే నిదర్శనం. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పదేపదే…

గృహ వినిమయ వ్యయ గణాంకాలు – మోడీ ప్రభుత్వ వక్రబుద్ధి

Feb 29,2024 | 06:56

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడటంతో ఆగమేఘాల మీద 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వే నివేదికను నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం విడుదల చేసింది. అది…

కె.జి బేసిన్‌లో మనది న్యాయమైన హక్కు

Feb 29,2024 | 06:47

కృష్ణ-గోదావరి బేసిన్‌ మన రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో వ్యాపించి ఉన్నది. ఒ.యన్‌.జి.సి ఆస్తులన్నింట్లోకి అత్యంత ఎక్కువ ఉత్పాదకత కలిగిన వాటిలో…

హిమాచల్‌ ప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం ..

Feb 28,2024 | 21:32

 సిమ్లా :    హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పఠానియా బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాతో…

రైతులకు భరోసా కల్పనే లక్ష్యం -ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

Feb 28,2024 | 21:06

ఈ ఏడాది ఐదో విడత రైతుల ఖాతాల్లో జమ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రైతులకు భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…