లీడ్ ఆర్టికల్

  • Home
  • Lok Sabha polls : 11గంటల సమయానికి 24 శాతం ఓటింగ్‌ నమోదు

లీడ్ ఆర్టికల్

Lok Sabha polls : 11గంటల సమయానికి 24 శాతం ఓటింగ్‌ నమోదు

May 13,2024 | 14:13

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది. ఎపిలో…

మధ్యాహ్నం ఒంటిగంటకు ఎపిలో 36 శాతం – తెలంగాణలో 40 శాతం పోలింగ్‌

May 13,2024 | 13:33

అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…

ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే దౌర్జన్యం – వీడియో వైరల్‌ ..!

May 13,2024 | 11:55

తెనాలి : సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతోన్న వేళ … తెనాలిలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఉదయం నుండి క్యూలో నిలబడి వరుసగా ఓటు వేస్తున్న ఓటర్లను దాటుకుంటూ…

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తొలగింపు

May 13,2024 | 11:35

రష్యా : ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ … ప్రస్తుతం ఆ దేశ రక్షణ మంత్రిగా ఉన్న సెర్గీ షోయిగును తొలగిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక…

2024 AP Elections- ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్‌

May 13,2024 | 10:32

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్‌ నమోదయిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1…

వైఎస్‌.వివేకా కుమార్తె, డాక్టర్‌ సునీత ప్రతిష్ఠాత్మక ఐడీఎస్‌ఏ ఫెలోషిప్‌కు ఎన్నిక

May 13,2024 | 10:24

తెలంగాణ : వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా (ఐడీఎస్‌ఏ) ఫెలోషిప్‌నకు ఎన్నికయ్యారు.…

ఓటర్ల నిరసనలు – వెలవెలబోతున్న పోలింగ్‌ కేంద్రాలు..!

May 13,2024 | 10:17

తెలంగాణ : ఓటరు సత్తా తెలిసేది ఓటేసే రోజే … ఈ సార్వత్రిక ఎన్నికలప్పుడే కదా…! మా సమస్యలు పట్టించుకోండయ్యా.. అంటూ అన్నదాతలు, ప్రజలు ఎంత మొత్తుకున్నా……

Bihar లో కొనసాగుతోన్న లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌

May 13,2024 | 09:31

బీహార్‌ : బీహార్‌లో లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. దర్భంగాలోని హౌలీ క్రాస్‌ స్కూల్‌లోని ఆదర్శ్‌ పోలింగ్‌ సెంటర్‌ వద్ద ఉత్సాహంగా…