లీడ్ ఆర్టికల్

  • Home
  • రేపు ఎపి లా సెట్‌, పిజి లా సెట్‌ నోటిఫికేషన్‌

లీడ్ ఆర్టికల్

రేపు ఎపి లా సెట్‌, పిజి లా సెట్‌ నోటిఫికేషన్‌

Mar 21,2024 | 20:09

ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) :ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఎపి లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఎపి పోస్ట్‌…

ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ నోటిఫికేషన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు

Mar 21,2024 | 15:55

న్యూఢిల్లీ :    ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. నకిలీ వార్తల సమస్యను పరిష్కరించేందుకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆధ్వర్యంలో (పిఐబి)…

OTT : ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

Mar 21,2024 | 13:26

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రేక్షకులను అలరించడానికి ప్రతి వారం.. వారం థియేటర్‌లోనూ.. ఓటీటీలోనూ సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈ వారం ఏ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయో తెలుసుకుందామా..?! తులసివనం…

Election commissioners : స్టే విధించేందుకు సుప్రీం నిరాకరణ

Mar 21,2024 | 12:58

న్యూఢిల్లీ :   ఎన్నికల కమిషనర్‌లను నియమించే చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఈ దశలో స్టే విధిస్తే గందరగోళానికి దారితీస్తుందని పేర్కొంది. విచారణ సందర్భంగా…

Patanjali : సుప్రీంకోర్టుకు క్షమాపణలు

Mar 21,2024 | 12:29

 న్యూఢిల్లీ :   తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా, పతంజలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణలు సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపారు. ధిక్కార పిటిషన్‌పై స్పందించకపోవడంపై…

ED summons : ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్‌ .. నేడు విచారణ

Mar 21,2024 | 11:07

న్యూఢిల్లీ :  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లను సవాలు చేస్తూ ..   ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. లిక్కర్‌ పాలసీ కేసులో తనపై…

ఆరంభ వేడుకలకు చెపాక్‌ స్టేడియం ముస్తాబు

Mar 21,2024 | 11:21

శుక్రవారం నుంచి ఐపిఎల్‌ సీజన్‌-17 టోర్నమెంట్‌ చెన్నై: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు…

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం

Mar 21,2024 | 09:29

అరుణాచల్ ప్రదేశ్‌ : అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రెండు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు నమోదు అయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ …

ఒక్క శాతం మంది చేతుల్లోనే భారత్‌

Mar 21,2024 | 07:49

వారి గుప్పిటలోనే ఆదాయం, సంపద హామీలు విస్మరించిన బిజెపి దేశంలో నిరంకుశ పాలన ఆదాయ అసమానతలు అధికం వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ నివేదిక న్యూఢిల్లీ : భారత…