లీడ్ ఆర్టికల్

  • Home
  • ఎన్నికల వల్ల నిలిపేసిన పథకాల సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమచేయాలి

లీడ్ ఆర్టికల్

ఎన్నికల వల్ల నిలిపేసిన పథకాల సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమచేయాలి

May 15,2024 | 23:06

 సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఇబిసి నేస్తం వంటి…

అప్‌డేట్‌ వెర్షన్‌ జిపిటి -40 విడుదల

May 15,2024 | 17:00

శాన్‌ ఫ్రాన్సిస్కో: ఓపెన్‌ ఏఐ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ఛాట్‌ జిపిటి కొత్త అప్‌డేట్‌ విడుదల చేసింది. వినియోగదారులు ఇప్పుడు చాట్‌ జిపిటి -40 తో మనుషులవలే…

హిందువులు, ముస్లింలంటూ రాజకీయాలు చేయను

May 15,2024 | 23:28

 ఒకవేళ అలా చేస్తే ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతా  గోద్రా అల్లర్ల పేరుచెప్పి నా ప్రతిష్టను ప్రత్యర్థులు దెబ్బతీశారు : ప్రధాని మోడీ న్యూఢిల్లీ : లోక్‌…

కుర్‌ కురే తీసుకురాలేదని విడాకులు కోరిన భార్య

May 15,2024 | 23:25

లక్నో : రూ. 5 విలువైన కుర్‌ కురే ప్యాకెట్‌ తీసుకురాలేదని భర్త నుంచి భార్య విడాకులు కోరిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆగ్రాలోని ఓ…

వనస్థలిపురంలో వైద్యుల నిర్లక్ష్యం..పసికందు మృతి

May 15,2024 | 14:12

హైదరాబాద్‌ : వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు చేసిన నిర్లక్ష్యంతో ఓ పసికందు ఈ ప్రపంచాన్ని చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. వివరాల్లోకి…

బస్సు డ్రైవర్‌ ఓవర్‌ స్పీడ్‌ వల్లే ప్రమాదం : పోలీసుల విచారణలో కీలక విషయాలు

May 15,2024 | 13:54

చిలకలూరిపేట (బాపట్ల) : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఓటు వేసి తిరిగి వస్తుండగా బస్సును టిప్పర్‌ ఢీకొట్టడంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘోర ఘటనపై పోలీసులు…

గుజరాత్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

May 15,2024 | 23:30

గాంధీనగర్‌ : గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నర్మదా నదిలో ఈతకు నదికి వెళ్లిన ఓ కుటుంబంలో ఏడుగురు మతి చెందారు. మతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.…

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత

May 15,2024 | 13:01

న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా సెప్సిస్‌తోపాటు పాటు న్యుమోనియాతో బాధపడుతున్నారు.…

గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం

May 15,2024 | 12:36

జైపూర్‌ : రాజస్థాన్‌లోని నీమ్‌ కా థానా జిల్లాలో కోలిహన్‌ గని వద్ద మంగళవారం రాత్రి ప్రమాదం సంభవించింది. హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌కు చెందిన అధికారులు, విజిలెన్స్‌…