లీడ్ ఆర్టికల్

  • Home
  • ఆస్తి కోసం ఆరు హత్యలు

లీడ్ ఆర్టికల్

ఆస్తి కోసం ఆరు హత్యలు

Dec 19,2023 | 10:48

లోన్‌ ఇప్పిస్తానంటూ స్నేహితుడు సహా అతని కుటుంబంపై ఘాతుకం నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిన ఘటన నిందితుడు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుడు ప్రజాశక్తి -హైదరాబాద్‌…

ఏ మొబైల్ నెట్‌వర్క్‌నైనా కేంద్రం స్వాధీనం చేసుకోవచ్చు : ముసాయిదా బిల్లు

Dec 18,2023 | 15:34

న్యూఢిల్లీ  :   ప్రజల భద్రతా ప్రయోజనాల కోసం, అత్యవసర పరిస్థితుల్లో ఏ టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌నైనా కేంద్రం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు. ఈమేరకు కేంద్రం సోమవారం లోక్‌సభలో టెలికమ్యూనికేషన్‌…

కువైట్‌ పాలకునికి నివాళులర్పించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

Dec 18,2023 | 14:53

న్యూఢిల్లీ :   కువైట్‌ పాలకుడు అమీర్‌ షేక్‌ నవాఫ్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సాబా (86) అందించిన సహకారాన్ని భారత్‌ ఎప్పుడు గుర్తుంచుకుంటుదని విదేశీ వ్యవహారాల శాఖ…

ఐపీఎల్‌-2024.. రేపు ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం..

Dec 18,2023 | 15:50

వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లు దుబాయ్లో వేలం ఐపీఎల్‌-2024 సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియను రేపు (డిసెంబరు 19) దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ…

వావ్‌..! మెరిసే చేపలు..! సైంటిస్టులు తయారుచేశారు..!

Dec 18,2023 | 13:42

JellyFish : రంగురంగుల చేపలు చూపుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. ఫిష్‌ ఎగ్జిబిషన్‌లలో ఉండే సందడి గురించి చెప్పనక్కరలేదు. ఎన్నో రంగురంగుల చేపలను చూసే ఉంటారు కానీ లైట్‌లాగా…

నేటితో ముగియనున్న టిడిపి యువగళం పాదయాత్ర : లోకేశ్‌తో కలిసి నడిచిన కుటుంబసభ్యులు

Dec 18,2023 | 13:07

విశాఖ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. నేడు విశాఖ శివాజీనగర్‌లో ప్రారంభించిన 226వ యువగళం పాదయాత్రలో…

కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Dec 18,2023 | 12:59

బెగుసరై   :  హిందువులు హలాల్‌ మాంసాన్ని తినవద్దంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝట్కా ( పశువులను ఒక్క వేటుతో…

జలదిగ్బంధంలో క్వీన్స్‌లాండ్‌.. నీటమునిగిన విమానాశ్రయం…!

Dec 18,2023 | 12:39

ఆస్ట్రేలియా : జాస్పర్‌ తుపాను కారణంగా … ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్‌ జలదిగ్బంధమయ్యింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని…

మళ్లీ కరోనా కలవరం

Dec 18,2023 | 12:06

దేశంలో కరోనా మరోసారి కలవరపెడుతుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కేరళలో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN-1 నిర్ధారణ అయిన విషయం విదితమే.…