లీడ్ ఆర్టికల్

  • Home
  • భారత వృద్ధి రేటు 7 శాతం – అంచనాలను సవరించిన ఐరాస

లీడ్ ఆర్టికల్

భారత వృద్ధి రేటు 7 శాతం – అంచనాలను సవరించిన ఐరాస

May 17,2024 | 23:35

ఐరాస : భారత ఆర్థిక వఅద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి సవరిస్తూ దాదాపు 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే అందుకు…

జిందాల్‌ పరిశ్రమ అక్రమ లాకౌట్‌ – ఒడిశాకు కార్మికుల బదిలీ

May 17,2024 | 23:26

-నిరసనగా ఉద్యోగుల ధర్నా ప్రజాశక్తి- కొత్తవలస (విజయనగరం):విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పరిశ్రమకు శుక్రవారం ఉదయం నుంచి యాజమాన్యం…

విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగింది : ఇక్రా నివేదిక

May 17,2024 | 23:06

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన…

వేతనాల కోసం రోడ్డెక్కిన ఉక్కు ఉద్యోగులు

May 17,2024 | 22:51

– స్టీల్‌ప్లాంట్‌ ఇడి కార్యాలయం వద్ద ధర్నా ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :బకాయి వేతనాల కోసం స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు రోడ్డెక్కారు. మూడు నెలల బకాయిలను తక్షణమే…

జేమ్స్ వెబ్ నుండి మరో అద్భుత దృశ్యం

May 17,2024 | 15:56

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వంలో అత్యంత సుదూర సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ విలీనాన్ని దృశ్యాలను విడుదల చేసింది. ఈ దృశ్యాలు.. విశ్వం ఏర్పడిన 740 మిలియన్…

Swati Maliwal : నాపై జరిగిన దాడిని రాజకీయం చేయొద్దు : స్వాతిమాలివాల్‌

May 17,2024 | 14:09

న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపి స్వాతిమాలివాల్‌ పై ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.…

Weather Alert : రానున్న 5 రోజులు భారీ వర్షాలు..!

May 17,2024 | 13:39

అమరావతి : రానున్న 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌ జారీ చేసింది. ఉపరితల ద్రోణి ఏర్పడటం వలన ఎపి, తెలంగాణలోని…

ఎట్టకేలకు ఆ హోర్డింగ్‌ ఓనర్‌ను పట్టుకున్న పోలీసులు.. ఎక్కడ చిక్కాడంటే?!

May 17,2024 | 12:00

ముంబయి : ముంబయిలోని ఘాట్‌కోపర్‌ వద్ద గత మూడు రోజుల క్రితం హోర్డింగ్‌ కుప్పకూలి 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ హోర్డింగ్‌…

ఆ నోట్ల కట్టలను పేదలకు పంచిపెడతాం : ప్రధాని మోడి

May 17,2024 | 11:59

న్యూఢిల్లీ : అవినీతి కేసులకు సంబంధించి ఈడీ స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలపై ప్రధానమంత్రి మోడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సొమ్మంతా పేదలకే పంచిపెడతామన్నారు. ఓ…