లీడ్ ఆర్టికల్

  • Home
  • కనుమరుగవుతున్న పచ్చిక బయళ్లు

లీడ్ ఆర్టికల్

కనుమరుగవుతున్న పచ్చిక బయళ్లు

May 22,2024 | 09:19

– సగానికి సగం ధ్వంసం – ఆహార భద్రతకు పెనుముప్పు – పశు పోషకుల ఉపాధిపైనా ప్రభావం – ఐక్యరాజ్యసమితి ఆందోళన బెర్లిన్‌ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న…

మత విద్వేషాగ్ని ఆజ్యం పోస్తున్న ‘మెటా’

May 21,2024 | 23:25

– ముస్లింలపై విద్వేష ప్రసంగాలకు ఆమోదం – మోడీపై విమర్శనాత్మక ప్రకటనలకు నిరాకరణ న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్స్‌యాప్‌ గ్రూపు సంస్థ అయిన మెటా ప్రకటనల…

నదీ జలాల హక్కుల కోసం ఉద్యమిద్దాం

May 21,2024 | 23:24

కొల్లి నాగేశ్వరరావు వర్థంతి సభలో వక్తల పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సాగు, తాగు నీరు, పరిశ్రమల అవసరాల కోసం నదీ జలాల హక్కులు కాపాడుకోవటానికి ప్రతి…

పిఎసిఎస్‌ల్లో రిటైర్మెంట్‌ వయసు 62- హైకోర్టు కీలక తీర్పు

May 21,2024 | 22:58

ప్రజాశక్తి-అమరావతి :రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (పిఎసిఎస్‌) పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లని హైకోర్టు స్పష్టం చేసింది. పిఎసిఎస్‌ల్లో రిటైర్మెంట్‌ వయసు…

‘2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో : ఆనంద్‌ మహీంద్ర

May 21,2024 | 13:00

అమరావతి : ‘2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో… అంటూ … కార్పొరేట్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.…

రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

May 21,2024 | 12:25

తిరుపతి : ఆరోగ్యశ్రీ సేవలను రేపటి (బుధవారం) నుండి నిలిపివేస్తున్నట్లు హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌వారు ప్రకటన విడుదల చేశారు. బుధవారం…

Bangalore rave party: డ్రగ్స్‌ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్‌, రాజ్‌..!

May 21,2024 | 12:22

వెలుగులోకి కీలక విషయాలు! 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాజరు బెంగళూరు : బెంగళూరు రేవ్‌ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘సన్‌ సెట్‌ టు…

బిజెపి ఎన్నికల ప్రకటనలపై నిషేధం… ఈసీ తీరును తప్పుపట్టిన కలకత్తా హైకోర్టు

May 21,2024 | 12:05

కలకత్తా : తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ బిజెపి చేస్తున్న నిరాధార ప్రకటనలపై కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. జూలై 4వ తేదీ వరకు ఎన్నికల…

కూటమికి 300 కంటే ఎక్కువ సీట్లు.. సీఎం కేజ్రీవాల్‌

May 21,2024 | 12:06

ఢిల్లీ : కూటమికి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం కేజ్రీవాల్‌ జోస్యం చెప్పారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన ఐదో దశ పోలింగ్‌ మే…