ఇవిఎంలపై మళ్లీ చర్చ
మూడు రాష్ట్రాల్లో ఊహించని ఫలితాలపై ఆశ్చర్యం న్యూఢిల్లీ : ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇవిఎం)ల అంశం మళ్లీ చర్చకు…
ఫేక్ వార్తలు, క్లెయిమ్లతో తప్పుడు సమాచారం మోడీ పాలనలో అర్థం మారిన డెమోక్రసీ ప్రజలపై ప్రభుత్వానిది చిన్న చూపు సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన ప్రపంచంలోనే భారత్…
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. రన్వేపై విజిబిలిటీ (దృశ్యమాన్యత) దారుణంగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమాన…
ప్రజాశక్తి పాఠకులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు – ఎడిటర్
పులివెందుల (కడప) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని … పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో…
పాట పుట్టిందే పనీపాటల్లోంచి కాబట్టి, అనాదిగా అది కష్టజీవి పక్షమే! ఉవ్వెత్తున సాగిన ఉద్యమాల్లోంచి జనంపాట ఉద్భవించింది. ఆ…
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ కొత్త సబ్వేరియంట్ జెఎన్.1 కేసులు వేగంగ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సబ్వేరియంట్ను నిరోధించేందుకు అదనపు మోతాదు వ్యాక్సిన్ అవసరంలేదని సార్స్-కోవ్-2 జెనోమిక్స్…
– ముగిసిన హేలాపురి, పల్నాడు బాలోత్సవాలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా/ ఏలూరు అర్బన్ :బాలల్లో ఆటపాటలు యాంత్రికంగా తయారైన నేపథ్యంలో వారిలో సహజత్వాన్ని పెంచాలని, సృజనాత్మకతను ప్రోత్సహించాల్సిన అవసరం…
– సంస్మరణ సభలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఎంఎకె దత్, పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీల మరణం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల…